BigTV English

Suicide Attempt : కావలిలో దారుణం.. బిర్యానీలో విషం కలిపి తిన్న కుటుంబం..

Suicide Attempt : కావలిలో దారుణం.. బిర్యానీలో విషం కలిపి తిన్న కుటుంబం..
ap news today telugu

Suicide Attempt News(AP news today telugu):

అప్పుల బాధలు తట్టుకోలేక ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. నెల్లూరు జిల్లా కావలిలో ఈ ఘటన చోటుచేసుకుంది. కావలి తుఫాన్ నగర్ కు చెందిన భాస్కర్ తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అప్పుల బాధ భరించలేక అతని భార్య చిన్నమ్మ, కుమారుడు అవినాష్ (11)కి, కుమార్తే దీపిక (8)లకు బిర్యానీలో విషపు గుళికలు కలిపి తినిపించాడు. అనంతరం భాస్కర్ కూడా అదే తిన్నాడు.


బిర్యాని తిన్న వారంతా వాంతులు చేసుకోవడం స్థానికులు గుర్తించారు. వెంటనే బాధితులను దగ్గరలో ఉన్న ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో కుమారుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. మెరుగైన చికిత్స కోసం ఇద్దరు పిల్లలను నెల్లూరుకు తరలించారు. పోలీసులు భాస్కర్ ఇంటిని పరిశీలించారు. ప్రస్తుతం ఆ నలుగురికి ఎలాంటి ప్రాణాపాయం లేదని.. పిల్లలు చికిత్స పొందుతున్నారని వైద్యులు తెలిపారు.


Tags

Related News

Tirumala Geo Tagging: తిరుమలలో భక్తుల భద్రతకు టీటీడీ వినూత్న ఆలోచన.. పిల్లలు, సీనియర్ సిటిజన్లకు జియో ట్యాగింగ్

Amaravati – Jagan: అమరావతి పై వైసీపీ వైఖరి చెప్పాల్సింది సజ్జల కాదు జగన్.. ఏపీ అసెంబ్లీ లో ఆసక్తికర ప్రస్తావన

Ontimitta Sri Rama Statue: ఒంటిమిట్టలో శ్రీ రాముడి 600 అడుగుల విగ్రహం

AP Assembly Session: సీఎంపై వైసీపీ ఎమ్మెల్సీ అభ్యంతరకర వ్యాఖ్యలు.. మండలిలో రచ్చ రచ్చ

Cm Chandrababu: అసెంబ్లీకి ఎమ్మెల్యేలు డుమ్మా.. సీఎం చంద్రబాబు సీరియస్

Ayyanna vs Jagan: జగన్ రప్పా రప్పా కామెంట్స్.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆగ్రహం, ఆయన్ని చూసి నేర్చుకో

Payyavula Vs Botsa: మండలిలో పీఆర్సీ రచ్చ.. వాకౌట్ చేసిన వైసీపీ, మంత్రి పయ్యావుల ఏమన్నారు?

Tirumala: తిరుమలలో దేశంలోనే తొలి ఏఐ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌

Big Stories

×