BigTV English

Suicide Attempt : కావలిలో దారుణం.. బిర్యానీలో విషం కలిపి తిన్న కుటుంబం..

Suicide Attempt : కావలిలో దారుణం.. బిర్యానీలో విషం కలిపి తిన్న కుటుంబం..
ap news today telugu

Suicide Attempt News(AP news today telugu):

అప్పుల బాధలు తట్టుకోలేక ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. నెల్లూరు జిల్లా కావలిలో ఈ ఘటన చోటుచేసుకుంది. కావలి తుఫాన్ నగర్ కు చెందిన భాస్కర్ తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అప్పుల బాధ భరించలేక అతని భార్య చిన్నమ్మ, కుమారుడు అవినాష్ (11)కి, కుమార్తే దీపిక (8)లకు బిర్యానీలో విషపు గుళికలు కలిపి తినిపించాడు. అనంతరం భాస్కర్ కూడా అదే తిన్నాడు.


బిర్యాని తిన్న వారంతా వాంతులు చేసుకోవడం స్థానికులు గుర్తించారు. వెంటనే బాధితులను దగ్గరలో ఉన్న ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో కుమారుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. మెరుగైన చికిత్స కోసం ఇద్దరు పిల్లలను నెల్లూరుకు తరలించారు. పోలీసులు భాస్కర్ ఇంటిని పరిశీలించారు. ప్రస్తుతం ఆ నలుగురికి ఎలాంటి ప్రాణాపాయం లేదని.. పిల్లలు చికిత్స పొందుతున్నారని వైద్యులు తెలిపారు.


Tags

Related News

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Big Stories

×