E-Paper

Amaravati : సీఆర్డీఏ కార్యాలయం ఎదుట రైతుల నిరసన.. కౌలు వెంటనే చెల్లించాలని డిమాండ్..

Amaravati : సీఆర్డీఏ కార్యాలయం ఎదుట రైతుల నిరసన..  కౌలు వెంటనే చెల్లించాలని డిమాండ్..

Amaravati : అమరావతి రాజధాని ప్రాంత రైతులు సీఆర్డీఏ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. వార్షిక కౌలును వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అసైన్డ్‌ రైతులను, భూమిలేని కూలీలను ఆదుకోవాలని నినాదాలు చేశారు.

రాజధాని ప్రాంతంలో జంగిల్‌ క్లియరెన్స్‌ చేయలని రైతులు కోరారు. వారిని సీఆర్డీఏ కార్యాలయం లోపలికి వెళ్లనివ్వకుండా పోలీసులు గేట్లు వేశారు. వినతిపత్రం ఇచ్చేందుకు వస్తే గేట్లు మూసివేయడం సమంజసం కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సీఆర్డీఏ అధికారులు బయటకు వచ్చి వినతిపత్రం స్వీకరించాలని రైతులు డిమాండ్‌ చేశారు.

Related News

చంద్రబాబు పేరుతో సైబర్ మోసం.. డీప్‌ఫేక్ కాల్‌తో రూ. 80 వేలు స్వాహా!

విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ కుంభకోణం.. 15 మంది అధికారులు సస్పెండ్!

కేశినేని బ్రదర్స్ ‘ఈడీ’ వార్.. అన్న వేసిన ప్లాన్‌కు తమ్ముడు డిఫెన్స్‌లో పడతాడా?

వినాశనం నుంచి వికాసం వైపు.. రెండేళ్లలో మారిన ఏపీ రూపురేఖలు!

Tirupati Sabha: జగన్ పార్టీపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. గొడ్డలి పార్టీకి గోల్ లేదు.. పాయిజన్ మైండ్

Tirupati Sabha: ఈ కూటమికి తిరుగుండదు, తిరుపతి కూటమి సభ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

Tirupati Sabha: జగన్ ‘జెన్ జీ’ వ్యాఖ్యలు.. ఆపై లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్, రప్పా రప్పా అంటూ చూస్తూ ఊరుకోం

తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాల ప్రభావం.. ఏపీ-తెలంగాణల్లో భారీ వర్ష సూచనలు, ఆ జిల్లాలకు అలర్ట్

×