BigTV English

Amaravati : సీఆర్డీఏ కార్యాలయం ఎదుట రైతుల నిరసన.. కౌలు వెంటనే చెల్లించాలని డిమాండ్..

Amaravati : సీఆర్డీఏ కార్యాలయం ఎదుట రైతుల నిరసన..  కౌలు వెంటనే చెల్లించాలని డిమాండ్..

Amaravati : అమరావతి రాజధాని ప్రాంత రైతులు సీఆర్డీఏ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. వార్షిక కౌలును వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అసైన్డ్‌ రైతులను, భూమిలేని కూలీలను ఆదుకోవాలని నినాదాలు చేశారు.


రాజధాని ప్రాంతంలో జంగిల్‌ క్లియరెన్స్‌ చేయలని రైతులు కోరారు. వారిని సీఆర్డీఏ కార్యాలయం లోపలికి వెళ్లనివ్వకుండా పోలీసులు గేట్లు వేశారు. వినతిపత్రం ఇచ్చేందుకు వస్తే గేట్లు మూసివేయడం సమంజసం కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సీఆర్డీఏ అధికారులు బయటకు వచ్చి వినతిపత్రం స్వీకరించాలని రైతులు డిమాండ్‌ చేశారు.


Related News

AP Ministers: దక్షిణ కొరియాలో ఏపీ మంత్రులు.. ఎందుకు వెళ్లారంటే?

AP Power Charges: ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. నవంబర్ నుంచి తగ్గనున్న విద్యుత్ బిల్లులు

Tirumala Garuda Seva: భక్తులతో కిక్కిరిసిన తిరుమల.. అంగరంగ వైభవంగా శ్రీవారి గరుడ సేవ

GST Relief To Farmers: జీఎస్టీ తగ్గింపుతో రైతులకు భారీ ఊరట.. వేటిపై ధరలు తగ్గనున్నాయంటే?

AP Weather: అక్టోబర్ 1 నాటికి మరో అల్పపీడనం.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు.. ప్రాజెక్టుల్లో వరద ప్రవాహాలు

Gudivada Amarnath: కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు దిట్ట: గుడివాడ అమర్నాథ్

AP Fee Reimbursement: పండుగ వేళ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫీజు రీయింబర్స్మెంట్ రూ.394 కోట్లు విడుదల

Vijayawada Traffic Diversions: మూల నక్షత్రంలో సరస్వతిదేవిగా దుర్గమ్మ దర్శనం.. రేపు విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు

Big Stories

×