E-Paper
Advertisement

Janasena : టార్గెట్ ద్వారంపూడి.. కాకినాడపై పవన్ కల్యాణ్ స్పెషల్ ఫోకస్..

Janasena : టార్గెట్ ద్వారంపూడి.. కాకినాడపై పవన్ కల్యాణ్ స్పెషల్ ఫోకస్..

JanaSena : కాకినాడలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ బిజీబిజీగా గడుపుతున్నారు. కాకినాడ నగరంలోని డివిజన్ల వారీగా కార్యకర్తలతో పవన్‌ సమావేశమవుతున్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ను ఓడించే దిశగా పవన్‌ అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. అందులో భాగంగా డివిజన్లవారీగా సమీక్షలు చేసి క్షేత్రస్థాయిలో సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు.

సర్పవరం బహిరంగసభలో ద్వారంపూడిని ఓడిస్తానని పవన్‌ కల్యాణ్‌ శపథం చేశారు. అతన్ని ఓడించేందుకు ఎంతదూరమైన వెళ్తానంటూ సవాల్‌ విసిరారు. ఇవాళ సుమారు 15 డివిజన్లకు చెందిన నాయకులతో పవన్‌ పూర్తిస్థాయిలో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే నిన్న.. 15 డివిజన్లకు చెందిన జనసేన కార్యకర్తల అభిప్రాయాలను తీసుకున్నారు.

ఒక డివిజన్ లో వివిధ వర్గాలకు సంబంధించిన సుమారు 20 మందితో స్వయంగా పవన్ మాట్లాడుతున్నారు. వార్డుల్లో సమస్యలు ఏంటి? ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అనే విషయాలపై వారిని అడిగి తెలుసుకుంటున్నారు. కాకినాడ మీటింగ్ తర్వాత.. తూర్పుగోదావరి జిల్లా జనసేన ఇన్చార్జిలతో పవన్ సమావేశం అవుతారు.

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×