E-Paper
Advertisement

Janasena : జనసేనలోకి జానీ మాస్టర్‌, పృధ్వీరాజ్.. కండువా కప్పి ఆహ్వానించిన పవన్..

Janasena : ఇటు సినీ వర్గాలతో పాటు రాజకీయ వర్గాలలో కూడా కొంతకాలం క్రితం జరిగిన ప్రచారం ఇప్పుడు నిజమైంది. ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ జనసేనలో చేరారు. బుధవారం మంగళగిరిలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పవన్‌ కల్యాణ్‌ స్వయంగా జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Janasena : జనసేనలోకి జానీ మాస్టర్‌, పృధ్వీరాజ్.. కండువా కప్పి ఆహ్వానించిన పవన్..

Janasena : పవన్ కల్యాణ్ అభిమాని జానీ మాస్టర్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఇటు సినీ వర్గాలతో పాటు రాజకీయ వర్గాలలో కూడా కొంతకాలం క్రితం జరిగిన ప్రచారం ఇప్పుడు నిజమైంది. ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ ,ప్రముఖ సినీ నటుడు పృధ్వీరాజ్ జనసేన పార్టీలో చేరారు.

బుధవారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్‌ కల్యాణ్‌ స్వయంగా జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జానీ మాస్టర్‌, పృధ్వీరాజ్ ల చేరికపై పలువురు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. వారు రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తారా.. లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×