E-Paper
Advertisement

Janasena : జనసేనలోకి జానీ మాస్టర్‌, పృధ్వీరాజ్.. కండువా కప్పి ఆహ్వానించిన పవన్..

Janasena : ఇటు సినీ వర్గాలతో పాటు రాజకీయ వర్గాలలో కూడా కొంతకాలం క్రితం జరిగిన ప్రచారం ఇప్పుడు నిజమైంది. ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ జనసేనలో చేరారు. బుధవారం మంగళగిరిలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పవన్‌ కల్యాణ్‌ స్వయంగా జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Janasena : జనసేనలోకి జానీ మాస్టర్‌, పృధ్వీరాజ్.. కండువా కప్పి ఆహ్వానించిన పవన్..
Advertisement

Janasena : పవన్ కల్యాణ్ అభిమాని జానీ మాస్టర్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఇటు సినీ వర్గాలతో పాటు రాజకీయ వర్గాలలో కూడా కొంతకాలం క్రితం జరిగిన ప్రచారం ఇప్పుడు నిజమైంది. ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ ,ప్రముఖ సినీ నటుడు పృధ్వీరాజ్ జనసేన పార్టీలో చేరారు.

బుధవారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్‌ కల్యాణ్‌ స్వయంగా జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జానీ మాస్టర్‌, పృధ్వీరాజ్ ల చేరికపై పలువురు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. వారు రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తారా.. లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

Related News

రూ.1000 కోట్ల ఆస్తి.. వేలాది కుటుంబాల ఇళ్ల కల నెరవేర్చిన మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Big Stories

Advertisement
×