E-Paper
Advertisement

Amaravati: అమరావతి.. సారీ బ్రో- ఆ పనులు ఆగలేదు, ఆపై మంత్రి లోకేష్ వీడియో విడుదల

Amaravati:  అమరావతి.. సారీ బ్రో- ఆ పనులు ఆగలేదు, ఆపై మంత్రి లోకేష్ వీడియో విడుదల
Advertisement

Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజాధాని అమరావతి పనులు ఎంతవరకు వచ్చాయి? వర్షాకాలం సీజన్ మొదలైంది. తెలంగాణతోపాటు ఏపీలోనూ వివిద ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి లోకేష్.. రాజధాని అమరావతిలో జరుగుతున్న పనుల వీడియో విడుదల చేశారు.

అమరావతి.. సారీ బ్రో- ఆ పనులు ఆగలేదు

Advertisement

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఓ వైపు వర్షంలో పడుతున్నా పనులు ఏ మాత్రం ఆగలేదు. రాజధాని పనులు ఆగిపోయాయని, చిన్న వర్షానికి మునిగిపోతోందని కొందరు చేస్తున్న విష ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు నిర్మాణ పనుల పురోగతిని చూపిస్తూ ఎక్స్ వేదికగా ఓ వీడియో పోస్ట్ చేశారు మంత్రి లోకేష్.

రాజధానిలో ఐకానిక్ టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు, ప్రధాన రహదారులు, రిజర్వాయర్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వీటితోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం నిర్మిస్తున్న టవర్ల పనులు జరుగుతున్నాయి. మంత్రుల బంగ్లాల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ఇకనైనా విష ప్రచారాన్ని ఆపండి అంటూ ఓ వీడియోను విడుదల చేశారు. అక్కడ క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను ప్రజల ముందు ఉంచారు.

Advertisement

మంత్రి లోకేష్ వీడియో విడుదల

అమరావతిలోని జీఏడీ టవర్ దేశంలో అత్యంత ఎత్తైన భవనాలలో ఒకటిగా మారనుంది. ప్రస్తుతం దక్షిణ భారతంలో అత్యంత ఎత్తైన భవనంగా హైదరాబాద్‌లోని ‘SAS Crown’ మాత్రమే ఉంది. సుమారు 236 మీటర్లు కాగా అమరావతిలో GAD టవర్ సుమారు 218 మీటర్ల ఎత్తులో నిర్మించనున్నారు. GAD టవర్ 17.03 లక్షల చదరపు అడుగులు కాగా, జీ ప్లస్ 49 అంతస్తుల భవనం. SAS Crown భవనం జీ ప్లస్ 59 అంతస్తులుగా ఉంది.

 

Related News

నెల్లూరులో చెత్త నిధులపై మాటల యుద్ధం.. సవాల్ విసిరిన వైసీపీ.. తిప్పికొట్టిన కూటమి!

పల్నాడులో విషాదం.. బైక్‌ను ఢీకొన్న ట్రావెల్ బస్సు, ఇద్దరి మృతి!

చిటికెలో సమస్యలు పరిష్కారం, శ్రీవారి భక్తులకు తోడుగా ‘నందకం’

శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. సోమవారం నుంచి సర్వ దర్శనం టోకెన్లు నిలిపివేత

మూడురోజులుగా కుమ్మేస్తున్న వర్షాలు.. ఉప్పొంగుతున్న జలపాతాలు, పర్యాటకులకు నో ఎంట్రీ

అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో కుమ్మేస్తున్న వర్షాలు, తెల్లవారుజామున హైదరాబాద్‌లో భారీ వర్షం

పల్నాడులో పిడుగు పడి నలుగురు మృతి.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు

నంద్యాలలో విద్యుత్ JE మిస్సింగ్ కలకలం.. తిరుపతి వెళ్తున్నానని చెప్పి ఎక్కడికెళ్లారు?

Big Stories

Advertisement
×