BigTV English

Gorantla Butchaiah : టచ్ లో 50 మంది వైసీపీ ఎమ్మెల్యేలు.. గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన కామెంట్స్..

Gorantla Butchaiah : రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టాలని కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు తమను కోరుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తెలిపారు. అభ్యర్థిని నిలబెడితే ఓటేసి గెలిపిస్తామని 50 మంది ఎమ్మెల్యేలు సంప్రదిస్తున్నారని చెప్పారు. అమరావతిలో పరిటాల రవి వర్ధంతి కార్యక్రమంలో మాట్లాడారు.

Gorantla Butchaiah : టచ్ లో 50 మంది వైసీపీ ఎమ్మెల్యేలు.. గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన కామెంట్స్..
This image has an empty alt attribute; its file name is 6c1b3d4b67b87271c3dec4ab370b0a14.jpg

Gorantla Butchaiah : రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టాలని కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు తమను కోరుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తెలిపారు. అభ్యర్థిని నిలబెడితే ఓటేసి గెలిపిస్తామని 50 మంది ఎమ్మెల్యేలు సంప్రదిస్తున్నారని చెప్పారు. అమరావతిలో పరిటాల రవి వర్ధంతి కార్యక్రమంలో మాట్లాడారు.


సీఎం జగన్‌కు ఓటమి భయం పట్టుకుందని బుచ్చయ్య చౌదరి అన్నారు. అందుకే గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఇప్పుడు ఆమోదింపజేశారన్నారు. రాష్ట్రం బాగుండాలనే చాలా మంది టీడీపీలో చేరుతున్నారన్నారు. అంబేడ్కర్‌ విగ్రహం పేరుతో దోపిడీ చేశారన్నారు. జగన్‌ పాలనలో సామాజిక న్యాయం ఎక్కడుందని ప్రశ్నించారు. కేసుల నుంచి తప్పించుకోవడం జగన్ కు అలవాటైపోయిందని విమర్శించారు.


Tags

Related News

Viveka Murder Case: వివేకా హత్యకేసు విచారణలో కీలక మలుపు..

ZPTC Fightings: భగ్గుమన్న పులివెందుల.. మంత్రి ఎదుటే కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కార్యకర్తలు

Pulivendula ZPTC: పులివెందుల, ఒంటమిట్టలో ముగిసిన పోలింగ్

AP Free Bus Scheme: ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం – స్త్రీశక్తి పథకంపై సీఎం సమీక్ష

AP Asha Workers: ఆశా వర్కర్లకు ఏపీ సర్కార్ బంపర్ ఆఫర్.. ఆరోగ్యం, భవిష్యత్తు భరోసా!

Pulivendula ZPTC: ఏపీ పాలిటిక్స్ @ పులివెందుల

Big Stories

×