BigTV English
Advertisement

MLA Parthasarathy: వైసీపీకి షాక్ తప్పదా ? టీడీపీలోకి మరో ఎమ్మెల్యే..

MLA Parthasarathy: వైసీపీకి షాక్ తప్పదా ? టీడీపీలోకి మరో ఎమ్మెల్యే..
andhra news today

MLA Parthasarathy news(Andhra news today):

వైసీపీ అధిష్ఠానం తీరుతో విసిగిపోయిన పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీలో చేరేందుకు సిద్దమవుతున్నారు. పార్థసారథితో విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, మైలవరం టీడిపి నేత బొమ్మసాని సుబ్బారావు భేటీ అయ్యారు. పెనమలూరు సీటు సారథి కి ఇచేది లేదని వైసీపీ నాయకత్వం క్లారిటీ ఇచ్చింది. దీంతో పార్ధసారథి టీడీపీలోకి చేరుతున్నారని ప్రచారం నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.


కొలుసు పార్థసారథిని ఒప్పించేందుకు సీఎం జగన్ వద్దకు ఆయన్ను వైసీపీ దూతలు తీసుకెళ్లారు. జగన్‌ చెప్పినా.. పార్టీలో కొనసాగేందుకు సారథి పెద్దగా ఆసక్తి చూపించలేదు. మంగళవారం రాత్రి ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్‌, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్‌ కలిసి వచ్చి సారథిని విజయవాడలోని ఆయన పార్టీ కార్యాలయంలో కలిసి.. చాలా సేపు చర్చించారు. మళ్లీ అధికారంలోకి వస్తే పార్టీ అధిష్ఠానం నుంచి అన్ని రకాలుగానూ ప్రాధాన్యం ఇస్తుందనే సమాచారాన్ని సారథికి చెప్పి, నచ్చజెప్పాలని ప్రయత్నం చేశారు.


Related News

Duvvada Srinivas: కాశీబుగ్గ తొక్కిసలాట బాధితులకు నగదు సాయం చేసిన దువ్వాడ శ్రీనివాస్, మాధురి

YS Jagan Mohan Reddy: చంద్రబాబు చేసిందేం లేదు.. మన క్రెడిట్ చోరీ చేశాడు.. జగన్ విమర్శలు

CM Chandrababu: ‘నాకు హార్డ్ వర్క్ అవసరం లేదు.. స్మార్ట్ వర్క్ కావాలి’, అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు

Sub Registrar Office Seized: మధురవాడ సబ్ రిజిస్టార్ కార్యాలయం సీజ్..

Amaravati: ఏపీలో మళ్లీ మొదటికి.. ప్రస్తుతానికి ఆ రెండు మాత్రమే, ఫైనల్ నిర్ణయం సీఎందే

Minister Narayana: మంత్రి నారాయణ దుబాయ్ టూర్ పూర్తి.. ఏపీకి ఏమేం వస్తాయంటే?

ACB Raids: ఏపీ వ్యాప్తంగా ఏసీబీ సోదాలు.. వెలుగులోకి సంచలన విషయాలు

Tirumala News: శ్రీవారి పరకామణి చోరీ కేసు.. CID విచారణ మొదలు, రేపో మాపో వైసీపీ నేతలు కూడా?

Big Stories

×