E-Paper
Advertisement

Guntur kaaram: ‘గుంటూరు కారం’ సినిమాను ఈ ఇద్దరు హీరోలు మిస్ చేసుకున్నారా?

Guntur kaaram: ‘గుంటూరు కారం’ సినిమాను ఈ ఇద్దరు హీరోలు మిస్ చేసుకున్నారా?
Advertisement

Guntur kaaram: సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తోన్న గుంటూరు కారం మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది. ఈ మూవీ కోసం ప్రేక్షకాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఓ రేంజ్‌లో అందరినీ ఆకట్టుకోగా.. రీసెంట్‌గా రిలీజైన ట్రైలర్ మరింత హైప్ క్రియేట్ చేసింది. అంతేకాకుండా మహేశ్ – త్రివిక్రమ్ కలయికలో వస్తున్న మూడో సినిమా కావడంతో గుంటూరు కారంపై భారీ అంచనాలే ఉన్నాయి.

ఈ క్రమంలో తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘గుంటూరు కారం’ సినిమాను మొదటగా జూనియర్ ఎన్టీఆర్‌తో చేయాలని అనుకున్నారట. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల అది కుదరలేదని టాక్ వినిపిస్తోంది. ఆ తర్వాత మరికొంత మంది మాత్రం పవన్ కల్యాణ్ కోసం ఈ సినిమాను త్రివిక్రమ్ రాసుకున్నారని అనుకుంటున్నారు. ఏది ఏమైనా చివరికి ఈ సినిమా మహేశ్ దగ్గరకు వచ్చిందని.. సినిమా మంచి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని చెబుతున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×