BigTV English

AP: సీబీఐకి ఎమ్మెల్సీ అనంతబాబు కేసు? హైకోర్టు తీర్పు రిజర్వు..

AP: సీబీఐకి ఎమ్మెల్సీ అనంతబాబు కేసు? హైకోర్టు తీర్పు రిజర్వు..
mlc ananta babu

AP: ఎమ్మెల్సీ అనంత బాబు డ్రైవర్ హత్య కేసులో ఏపీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. కేసును సీబీఐకి అప్పగించాలని హతుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.


కేసులో పోలీసులు లోతుగా దర్యాప్తు చేయలేదని పిటిషనర్ తరుపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. కేసును నీరు గార్చే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.

కేసులో ఎమ్మెల్సీ అనంత్ బాబు భార్యను ఎందుకు నిందితురాలిగా చేర్చలేదని హైకోర్టు ప్రశ్నించింది. ఇరువురు వాదనలు విన్న హైకోర్టు..తీర్పును రిజర్వ్ చేసింది.


Related News

Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. అన్ని కంపార్టుమెంట్లలో భక్తుల రద్దీ

AP News: పోరుబాటలో గ్రామ-వార్డు సచివాలయ ఉద్యోగులు.. వాట్సాప్‌ గ్రూప్‌‌ల నుంచి ఎగ్జిట్, అక్టోబర్ ఒకటిన

YCP MLA’s in Assembly: అసెంబ్లీలో మాట్లాడని వైసీపీ ఎమ్మెల్యేలు.. గెలిచి ప్రయోజనమేంటి.?

Ntr Vidya Lakshmi Scheme 2025: ఏపీలో డ్వాక్రా మహిళలకు కొత్త పథకాలు.. ఒక్కొక్కరికి లక్ష

AP Ministers: దక్షిణ కొరియాలో ఏపీ మంత్రులు.. ఎందుకు వెళ్లారంటే?

AP Power Charges: ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. నవంబర్ నుంచి తగ్గనున్న విద్యుత్ బిల్లులు

Tirumala Garuda Seva: భక్తులతో కిక్కిరిసిన తిరుమల.. అంగరంగ వైభవంగా శ్రీవారి గరుడ సేవ

GST Relief To Farmers: జీఎస్టీ తగ్గింపుతో రైతులకు భారీ ఊరట.. వేటిపై ధరలు తగ్గనున్నాయంటే?

Big Stories

×