BigTV English

AP: సీబీఐకి ఎమ్మెల్సీ అనంతబాబు కేసు? హైకోర్టు తీర్పు రిజర్వు..

AP: సీబీఐకి ఎమ్మెల్సీ అనంతబాబు కేసు? హైకోర్టు తీర్పు రిజర్వు..
mlc ananta babu

AP: ఎమ్మెల్సీ అనంత బాబు డ్రైవర్ హత్య కేసులో ఏపీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. కేసును సీబీఐకి అప్పగించాలని హతుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.


కేసులో పోలీసులు లోతుగా దర్యాప్తు చేయలేదని పిటిషనర్ తరుపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. కేసును నీరు గార్చే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.

కేసులో ఎమ్మెల్సీ అనంత్ బాబు భార్యను ఎందుకు నిందితురాలిగా చేర్చలేదని హైకోర్టు ప్రశ్నించింది. ఇరువురు వాదనలు విన్న హైకోర్టు..తీర్పును రిజర్వ్ చేసింది.


Related News

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Big Stories

×