BigTV English
Advertisement

Municipal Employees Strike : ప్రభుత్వంతో చర్చలు సఫలం.. సమ్మె విరమించిన మున్సిపల్ కార్మికులు..

Municipal Employees Strike : ఏపీలో మున్సిపల్ కార్మికులు సమ్మె విరమించారు. బుధవారం సాయంత్రం కార్మిక సంఘాలతో మంత్రి వర్గం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. దీంతో గత రెండు వారాల నుంచిమున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె విరమిస్తున్నట్లు మున్సిపల్ కార్మికులు తెలిపారు. రేపటి నుండి మున్సిపల్ కార్మికులు యధావిధిగా విధులకు హాజరు కానున్నారని మున్సిపల్ యజమాన్యం సంఘం తెలిపింది.

Municipal Employees Strike : ప్రభుత్వంతో చర్చలు సఫలం.. సమ్మె విరమించిన  మున్సిపల్ కార్మికులు..

Municipal Employees Strike : ఏపీలో మున్సిపల్ కార్మికులు సమ్మె విరమించారు. బుధవారం సాయంత్రం కార్మిక సంఘాలతో మంత్రి వర్గం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. దీంతో గత రెండు వారాల నుంచి చేస్తున్న సమ్మె విరమిస్తున్నట్లు మున్సిపల్ కార్మికులు తెలిపారు. రేపటి నుండి మున్సిపల్ కార్మికులు యధావిధిగా విధులకు హాజరు కానున్నారని మున్సిపల్ కార్మికుల సంఘం తెలిపింది.


గతంలో ఒకసారి మున్సిపల్ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరిపింది. అయితే కొన్ని విషయాలపై సృష్టత రాలేదు. దీంతో మరోసారి ప్రభుత్వం‌తో మున్సిపల్ కార్మిక సంఘాలు చర్చలు జరిపారు. తాజాగా జరిగిన చర్చలు సఫలం అవ్వడంతో కార్మికులు సమ్మె విరమించారు.


Related News

Duvvada Srinivas: కాశీబుగ్గ తొక్కిసలాట బాధితులకు నగదు సాయం చేసిన దువ్వాడ శ్రీనివాస్, మాధురి

YS Jagan Mohan Reddy: చంద్రబాబు చేసిందేం లేదు.. మన క్రెడిట్ చోరీ చేశాడు.. జగన్ విమర్శలు

CM Chandrababu: ‘నాకు హార్డ్ వర్క్ అవసరం లేదు.. స్మార్ట్ వర్క్ కావాలి’, అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు

Sub Registrar Office Seized: మధురవాడ సబ్ రిజిస్టార్ కార్యాలయం సీజ్..

Amaravati: ఏపీలో మళ్లీ మొదటికి.. ప్రస్తుతానికి ఆ రెండు మాత్రమే, ఫైనల్ నిర్ణయం సీఎందే

Minister Narayana: మంత్రి నారాయణ దుబాయ్ టూర్ పూర్తి.. ఏపీకి ఏమేం వస్తాయంటే?

ACB Raids: ఏపీ వ్యాప్తంగా ఏసీబీ సోదాలు.. వెలుగులోకి సంచలన విషయాలు

Tirumala News: శ్రీవారి పరకామణి చోరీ కేసు.. CID విచారణ మొదలు, రేపో మాపో వైసీపీ నేతలు కూడా?

Big Stories

×