BigTV English
Advertisement

Nadendla manohar: పెన్షన్ల పేరుతో రూ.291 కోట్లు కాజేశారు.. నాదెండ్ల మనోహర్ తీవ్ర విమర్శలు..

Nadendla manohar: పెన్షన్ల పేరుతో రూ.291 కోట్లు కాజేశారు.. నాదెండ్ల మనోహర్ తీవ్ర విమర్శలు..
Nadendla manohar latest comments

Nadendla manohar latest comments(AP politics):

సామాజిక భద్రతా పెన్షన్ల విషయంలో రాష్ట్రప్రభుత్వం రూ.291 కోట్ల రూపాయలు దోచుకున్నారని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. రాష్ట్రప్రభుత్వం అంకెల గారడీతో ప్రజలను మోసం చేస్తుందన్నారు. కేవలం నెల రోజుల్లో 19 వేల మంది పింఛన్లను తొలగించారని మనోహర్ తెలిపారు.


ప్రభుత్వం 2023 నవంబర్ నెలలో రూ.2,750 చొప్పున 54,69,161 మందికి పింఛన్లు ఇచ్చామని చెప్పారు. డిసెంబర్ నెల వచ్చే సరికి 19,871 పింఛన్ల ను తొలగించారు. కేవలం ఒక నేల వ్యవధిలోనే పింఛన్లు పై కోత పెట్టి రూ.291కోట్ల రూపాయలను కాజేశారని నాదేండ్ల మనోహర్ ఆరోపించారు.

రాష్ట్రంలో వేల కోట్ల డబ్బుని దోచుకుని ఆ డబ్బుని ఎటు మళ్లిస్తున్నారో తెలియడం లేదన్నారు. నవంబర్ నెలలో రాష్ట్రవాప్తంగా 65.33 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చామని మంత్రి తెలిపారు. కానీ అర్హత ఉన్న వారికి కూడా పింఛన్లు అందకుండా నిలిపివేస్తున్నారు ఇది ఎక్కడి అరాచకమని మండ్డిపడ్డారు.


Related News

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Big Stories

×