BigTV English

Nadendla manohar: పెన్షన్ల పేరుతో రూ.291 కోట్లు కాజేశారు.. నాదెండ్ల మనోహర్ తీవ్ర విమర్శలు..

Nadendla manohar: పెన్షన్ల పేరుతో రూ.291 కోట్లు కాజేశారు.. నాదెండ్ల మనోహర్ తీవ్ర విమర్శలు..
Nadendla manohar latest comments

Nadendla manohar latest comments(AP politics):

సామాజిక భద్రతా పెన్షన్ల విషయంలో రాష్ట్రప్రభుత్వం రూ.291 కోట్ల రూపాయలు దోచుకున్నారని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. రాష్ట్రప్రభుత్వం అంకెల గారడీతో ప్రజలను మోసం చేస్తుందన్నారు. కేవలం నెల రోజుల్లో 19 వేల మంది పింఛన్లను తొలగించారని మనోహర్ తెలిపారు.


ప్రభుత్వం 2023 నవంబర్ నెలలో రూ.2,750 చొప్పున 54,69,161 మందికి పింఛన్లు ఇచ్చామని చెప్పారు. డిసెంబర్ నెల వచ్చే సరికి 19,871 పింఛన్ల ను తొలగించారు. కేవలం ఒక నేల వ్యవధిలోనే పింఛన్లు పై కోత పెట్టి రూ.291కోట్ల రూపాయలను కాజేశారని నాదేండ్ల మనోహర్ ఆరోపించారు.

రాష్ట్రంలో వేల కోట్ల డబ్బుని దోచుకుని ఆ డబ్బుని ఎటు మళ్లిస్తున్నారో తెలియడం లేదన్నారు. నవంబర్ నెలలో రాష్ట్రవాప్తంగా 65.33 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చామని మంత్రి తెలిపారు. కానీ అర్హత ఉన్న వారికి కూడా పింఛన్లు అందకుండా నిలిపివేస్తున్నారు ఇది ఎక్కడి అరాచకమని మండ్డిపడ్డారు.


Related News

Nellore News: రెచ్చిపోయిన హిజ్రాలు.. న‌ర్సుపై మూకుమ్మడిగా దాడి, అడిగినంత ఇవ్వలేదని

Rajahmundry News: క్రిమినల్ బత్తుల జాడెక్కడ? జైలులో ప్రభాకర్ ఏమేమి చేసేవాడు?

Amaravati News: వైసీపీ స్కెచ్ మామూలుగా లేదు.. సీఎం చంద్రబాబుకు ఆ పోలీసు నోటీసు,అసలు మేటర్ అదే?

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Nagababu – Anitha: ఎమ్మెల్సీగా నాగబాబు తొలి ప్రశ్న – మంత్రి అనిత సమాధానం

Lokesh Vs Botsa: నా తల్లిని అవమానించినప్పుడు మీరేంచేశారు.. మంత్రి లోకేశ్ భావోద్వేగం.. బొత్సపై అనిత ఫైర్

Durgamma Temple: ఇంద్రకీలాద్రి టెంపుల్‌లో అపచారం.. ముగ్గురు వ్యక్తులు చెప్పులను ధరించి టెంపుల్‌లోకి..?

AP Rains: ఏపీ వాసులకు అలర్ట్.. రాగల 3 గంటల్లో పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

Big Stories

×