BigTV English
Advertisement

Nara Lokesh: ఢీ అంటే ఢీ అంటేనే పదవులు.. పులివెందులపై లోకేశ్ ఫోకస్..

Nara Lokesh: ఢీ అంటే ఢీ అంటేనే పదవులు.. పులివెందులపై లోకేశ్ ఫోకస్..
nara lokesh

Nara Lokesh latest news(Political news in AP): 90వేల మెజారిటీతో గెలిపించినందుకు పులివెందులకు సీఎం జగన్ చేసింది ఏంటి? వైఎస్సార్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు రావడం తప్ప పులివెందుల నియోజకవర్గానికి జగన్ ఏం చేశారు? అంటూ నిలదీశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. పులివెందులకు నీళ్లు ఇచ్చింది.. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసింది.. తామేనన్నారు.


పులివెందులలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో లోకేశ్ సమావేశమయ్యారు. వైసీపీ పాలనలో విపరీతంగా పన్నులు పెంచి పీడిస్తున్నారని.. పులివెందుల ప్రజలు కూడా అందుకు బాధితులే అని విమర్శించారు. పులివెందులలో ఒక్క రోడ్డు కూడా వేయలేదని.. స్కూళ్లలో కనీస వసతులు లేవని.. అదనంగా ఒక్క ఎకరాకు కూడా సాగునీరు అందించలేదని మండిపడ్డారు.

పులివెందుల టీడీపీ నాయకులకు దిశానిర్దేశం చేశారు లోకేశ్. పనిచేసే వారికే పదవులు ఇస్తామని.. కేసులకు భయపడి ఇంట్లోనే అంటే కుదరదని తేల్చి చెప్పారు. ఢీ అంటే ఢీ అనే వాళ్లనే గుర్తించి పార్టీ పదవులు కట్టబెడతామని అన్నారు. టీడీపీ నేతలను, కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న అధికారులపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి.. సర్వీస్ నుంచి తొలగిస్తామని హెచ్చరించారు నారా లోకేశ్.


Related News

Duvvada Srinivas: కాశీబుగ్గ తొక్కిసలాట బాధితులకు నగదు సాయం చేసిన దువ్వాడ శ్రీనివాస్, మాధురి

YS Jagan Mohan Reddy: చంద్రబాబు చేసిందేం లేదు.. మన క్రెడిట్ చోరీ చేశాడు.. జగన్ విమర్శలు

CM Chandrababu: ‘నాకు హార్డ్ వర్క్ అవసరం లేదు.. స్మార్ట్ వర్క్ కావాలి’, అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు

Sub Registrar Office Seized: మధురవాడ సబ్ రిజిస్టార్ కార్యాలయం సీజ్..

Amaravati: ఏపీలో మళ్లీ మొదటికి.. ప్రస్తుతానికి ఆ రెండు మాత్రమే, ఫైనల్ నిర్ణయం సీఎందే

Minister Narayana: మంత్రి నారాయణ దుబాయ్ టూర్ పూర్తి.. ఏపీకి ఏమేం వస్తాయంటే?

ACB Raids: ఏపీ వ్యాప్తంగా ఏసీబీ సోదాలు.. వెలుగులోకి సంచలన విషయాలు

Tirumala News: శ్రీవారి పరకామణి చోరీ కేసు.. CID విచారణ మొదలు, రేపో మాపో వైసీపీ నేతలు కూడా?

Big Stories

×