BigTV English

Nellore Crimes : నెల్లూరులో ఘోరం.. వ్యక్తిపై పెట్రోల్ పోసి సజీవదహనం

Nellore Crimes : నెల్లూరులో ఘోరం.. వ్యక్తిపై పెట్రోల్ పోసి సజీవదహనం

Nellore Crimes : నెల్లూరు జిల్లా సీతారామాపురంలో దారుణం జరిగింది. మోడల్ స్కూల్ సమీపంలో ఓ వ్యక్తిని పెట్రోల్ పోసి, నింపంటించి కిరాతకంగా చంపారు. ద్విచక్ర వాహనంతో సహ వ్యక్తిని తగలబెట్టారు. ఘటన స్థలాన్ని ఉదయగిరి పోలీసులు పరిశీలించారు. మృతుడు సుబ్బారావుగా గుర్తించారు. హత్యకు వివాహేతర సంబంధం కారణం అని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అటు.. హంతకురాలు… పొరుమామిళ్ల పోలీస్ స్టేషన్‌లో మహిళ లొంగిపోయినట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు


Tags

Related News

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Big Stories

×