BigTV English
Kesineni Nani Political Future : కేశినేని దారెటు..? అగమ్యగోచరంగా నాని రాజకీయ భవిష్యత్తు..

Kesineni Nani Political Future : కేశినేని దారెటు..? అగమ్యగోచరంగా నాని రాజకీయ భవిష్యత్తు..

Kesineni Nani Political Future : గత ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ఫ్యాను గాలి వీచినా టీడీపీ మూడు ఎంపీ స్థానాలు దక్కించుకుంది .. వాటిలో ఒకటైన విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం రాజకీయం ఇప్పడు హాట్‌హాట్‌గా మారింది. టీడీపీ అభ్యర్ధిగా కేశినేని నాని అక్కడ నుంచి వరుసగా రెండో సారి విజయం సాధించగలిగారు. అయితే ఇప్పుడు విజయవాడ ఎంపీ అభ్యర్ధిగా కొత్త కేండెట్ వస్తారని టీడీపీ అంటుండటంతో.. కేశినేని నాని రాజీనామా నిర్ణయం తీసుకున్నారు.. మరి రాజీనామా చేస్తే ఆయన ఫ్యూచర్ ఏంటి? ఏ పార్టీలో చేరతారు?.. తన భవిష్యత్తు కార్యాచరణపై ఎప్పుడు ప్రకటన చేస్తారు?

YCP FOCUS ON HINDUPUR : టార్గెట్ బాలకృష్ణ..? హిందూపురంలో  సీఎం జగన్ ఎత్తుగడలు..

YCP FOCUS ON HINDUPUR : టార్గెట్ బాలకృష్ణ..? హిందూపురంలో సీఎం జగన్ ఎత్తుగడలు..

YCP FOCUS ON HINDUPUR : టీడిపి పార్టీ పెట్టినప్పటి నుంచి అక్కడ ఆ పార్టీదే విజయం.. ఒక్కసారి కూడా వేరే పార్టీ కి అవకాశం ఇవ్వలేదు పసుపు సైన్యం.. ఆ పార్టీ నుంచి పోటీ చేసిన నందమూరి నాయకులతో పాటు అందర్నీ ఆదరిస్తూ వస్తున్నారు అక్కడి ఓటర్లు .. అలాంటి సగ్మెంట్‌పై వైసీపీ కన్నేసిందిప్పుడు .. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో ఆ అసెంబ్లీ స్థానంలో పాగా వేయాలని స్కెచ్ గీస్తోంది.. పార్టీ ఇన్‌చార్జ్‌లను మార్చేసి మరీ ఒక బీసీ మహిళను రంగంలోకి దింపి చరిత్ర తిరగరాయాలని చూస్తోంది.. మరి ఆ కొత్త ఎత్తుగడ వర్కౌట్ అయ్యే పరిస్ధితి ఉందా?.. అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న లెజెండ్ లాంటి లీడర్‌పై పరాయి రాష్ట్రం నుంచి ఆమె ఢీ కొట్టగలరా?

Chandrababu : ‘పేదలకు శాపంగా వైసీపీ ప్రభుత్వం.. రాష్ట్రాన్ని జగన్ సర్వనాశం చేశారు’

Chandrababu : ‘పేదలకు శాపంగా వైసీపీ ప్రభుత్వం.. రాష్ట్రాన్ని జగన్ సర్వనాశం చేశారు’

Chandrababu : వైసీపీ పాలన పేదలకు శాపంగా మారిందని టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జగన్‌పై విమర్శలు చేశారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో "రా. కదలి రా" కార్యక్రమం‌లో చంద్రబాబు పాల్గోన్నారు. అనర్హులకు, రాక్షసులకు జగన్ అధికారం ఇచ్చి రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారని చంద్రబాబు ఆరోపించారు. నంద్యాల జిల్లా ప్రజల జోరుకు వైసీపీ ప్రభుత్వం పతనం ఖాయం అయిందన్నారు. టీడీపీ పెట్టే సభలకు వచ్చే జన సునామిని చూసి తాడేపల్లిలో ఉన్న పిల్లి వణుకుతుందన్నారు. నంద్యాల జిల్లాలో అన్ని సీట్లు గెలవబోతున్నమన్నారు . జగన్ పాలనలో ఆంధ్రరాష్ట్రం పూర్తిగా నష్టపోయిందని వైసీపీ ప్రభుత్వం‌పై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేయిస్తున్నారని ఆరోపించారు.

YSRCP : శింగనమల ఎమ్మెల్యేపై సీఎం జగన్‌ ఆగ్రహం.. సీఎంవో నుంచి పిలుపు..
Vijayasai Reddy : ‘జనసేన గుర్తింపు లేని పార్టీ.. చంద్రబాబు, లోకేష్ పై చర్యలు తీసుకోండి..’
AP Fake Votes: ఏపీలో నకిలీ ఓట్లు.. ఈసీకి పురందేశ్వరి ఫిర్యాదు
Sankranti Buses: గోదారోళ్లకు గుడ్ న్యూస్.. తెలంగాణ నుంచి 10% డిస్కౌంట్ తో స్పెషల్ బస్సులు

Sankranti Buses: గోదారోళ్లకు గుడ్ న్యూస్.. తెలంగాణ నుంచి 10% డిస్కౌంట్ తో స్పెషల్ బస్సులు

Sankranti Buses: సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది. మరో నాలుగు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలవ్వనుంది. సంక్రాంతి అనగానే గుర్తొచ్చేవి గోదావరి జిల్లాలే. రంగురంగుల రంగవల్లులు, కోడిపందేలు, పిండివంటలు, అతిథి మర్యాదల్లో ఏమాత్రం తగ్గరు గోదారోళ్లు. సంక్రాంతి వచ్చిందంటే.. గోదావరి జిల్లాల ప్రజలు ఎక్కడున్నా.. పండక్కి సొంతూరికి చేరుకుంటారు. సంక్రాంతి సమయంలో ప్రయాణికుల రద్దీ ఊహించిన దానికంటే ఎక్కువగానే ఉంటుంది. ఇప్పటికే రైళ్లన్నీ ఫుల్ అయ్యాయి. రెగ్యులర్ ట్రైన్స్ తో పాటు.. స్పెషల్ ట్రైన్లలో కూడా […]

AP Politics : ఓటరు జాబితాలో అవకతవకలు.. సీఈసీకి చంద్రబాబు ఫిర్యాదు..
Vijayawada : యూటీఎఫ్‌ “ఛలో విజయవాడ” ఉద్రిక్తం.. పలువురు అరెస్ట్ ..
Kesineni Nani: అయోమయంలో కేశినేని నాని రాజకీయ భవిష్యత్.. మాకొద్దంటే మాకొద్దంటున్న పార్టీలు..
AP Anganwadi Protest: పట్టువదలని అంగన్వాడీలు.. డూ ఆర్ డై అనే రీతిలో సర్కార్ తీరు

AP Anganwadi Protest: పట్టువదలని అంగన్వాడీలు.. డూ ఆర్ డై అనే రీతిలో సర్కార్ తీరు

AP Anganwadi Protest: ఆంధ్రప్రదేశ్‌లో అంగన్వాడీలు పట్టువదలకుండా పోరాడుతున్నారు. ప్రభుత్వం ఎన్ని బెదిరింపులు చేసినా, హెచ్చరికలు పంపినా.. తగ్గేదేలే అంటున్నారు. సమ్మె ప్రారంభించి 28 రోజులు పూర్తైంది. అయినా పోరాటంలో ఏమాత్రం సీరియనెస్‌ తగ్గకుండా కొనసాగిస్తున్నారు. సర్కారు భయపెట్టేందుకు ప్రయత్నించినా.. వెనక్కి తగ్గలేదు. ఎస్మా ప్రయోగించినా తలొగ్గలేదు. చివరకు విధుల్లో చేరేందుకు ప్రభుత్వం డెడ్‌లైన్ విధించినా కూసింత కూడా జంకలేదు. ఎవరేం చేస్తారో తాము చూస్తామంటూ నిరసన కొనసాగిస్తున్నారు. అధికారుల ఒత్తిడితో కొన్నిచోట్ల అతికొద్దిమంది మాత్రమే విధుల్లో […]

AP Elections 2024: త్వరలో ఏపీ ఎన్నికలు.. నేడు రాజకీయపార్టీలతో ఎలక్షన్ కమిటీ భేటీ
YCP Leaders Fires on CM Jagan : మాపై నమ్మకం పోయిందా?  సీఎం జగన్ తీరుపై ఎమ్మెల్యేల సీరియస్..

YCP Leaders Fires on CM Jagan : మాపై నమ్మకం పోయిందా? సీఎం జగన్ తీరుపై ఎమ్మెల్యేల సీరియస్..

YCP Leaders Fires on CM Jagan : ఉన్న చోట పనితీరు బాలేదనో? అవినీతి ఆరోపణలు ఎక్కువయ్యాయనో? ప్రజా వ్యతిరేకత పెరిగిపోతుందనో? ఇలా రకరకాల కారణాలు చూపిస్తూ పలువురు సిట్టింగులకు వచ్చే ఎన్నికల్లో టికెట్ లేకుండా చేస్తున్నారు వైసీపీ అధినేత జగన్. కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆఖరికి మంత్రుల నియోజకవర్గాలు మారుస్తున్నారు. అలా స్థాన చలనం కలిగిస్తుండటమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. అధినేత నిర్ణయాలపై మింగలేక కక్కలేక పోతున్న ప్రజాప్రతినిధులు పలువురు లోలోపల మధన పడుతుంటే.. ఇప్పటికే కొందరు జగన్‌పై ధిక్కార స్వరం వినిపిస్తూ.. తమ దారి తాము చూసుకుంటున్నారు.

TDP-Janasena Alliance : చివరి దశలో టీడీపీ, జనసేనల సీట్ల సర్దుపాటు ప్రక్రియ.. సంక్రాంతి తర్వాత ప్రకటన..

TDP-Janasena Alliance : చివరి దశలో టీడీపీ, జనసేనల సీట్ల సర్దుపాటు ప్రక్రియ.. సంక్రాంతి తర్వాత ప్రకటన..

TDP-Janasena Alliance : తెలుగుదేశం, జనసేన సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చిందంటున్నారు. ఇప్పటికే మెజార్టీ స్థానాలపై అవగాహన కుదిరందని .. మరికొన్ని నియోజకవర్గాలపై మాత్రం చర్చలు జరుగుతున్నాయంట..సంక్రాంతి తర్వాత ఏ పార్టీ ఎక్కడ పోటీ చేస్తుందో అధికారికంగా వెల్లడిస్తారని చెప్తున్నారు. ఇప్పటికే రెండు పార్టీల కేడర్ గ్రౌండ్ లెవల్ నుంచి కలిసి పనిచేసేలా నాయకులు కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. ఏ కార్యక్రమం నిర్వహించినా 2 పార్టీల కార్యకర్తలు, నాయకులు కలిసి పొల్గొంటున్నారు. ఆ క్రమంలో శాసనసభ సీట్ల సర్దుబాటును దృష్టిలో పెట్టుకుని లోక్‌సభ సెగ్మెంట్ల పంపకంపై కూడా సర్దుబాటు దాదాపు పూర్తైందంట.

Big Stories

×