E-Paper
Advertisement

Vijayasai Reddy : ‘జనసేన గుర్తింపు లేని పార్టీ.. చంద్రబాబు, లోకేష్ పై చర్యలు తీసుకోండి..’

Vijayasai Reddy : జనసేన అనేది గుర్తింపు లేని పార్టీ అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. ఎక్కడా బోగస్ ఓట్లు లేవని కలెక్టర్లు ఓటర్ల జాబితాపై ఈసీకి రిపోర్టు ఇచ్చారన్నారు. టీడీపీ నేతలు అక్రమంగా ఓట్ల వివరాలు నమోదు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఓటరును ఓటు ఏ పార్టీకి వేశారని ఎలా అడుగుతారని టీడీపీ నేతలను విమర్శించారు.

Vijayasai Reddy : ‘జనసేన గుర్తింపు లేని పార్టీ.. చంద్రబాబు, లోకేష్ పై చర్యలు తీసుకోండి..’
Advertisement

Vijayasai Reddy : జనసేన గుర్తింపు లేని పార్టీ అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. మంగళవారం సీఈసీతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎక్కడా బోగస్ ఓట్లు లేవని కలెక్టర్లు ఓటర్ల జాబితాపై ఈసీకి రిపోర్టు ఇచ్చారన్నారు. టీడీపీ నేతలు అక్రమంగా ఓట్ల వివరాలు నమోదు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఓటరును ఓటు ఏ పార్టీకి వేశారని ఎలా అడుగుతారని టీడీపీ నేతలను మీడియా ముఖంగా ప్రశ్నించారు.

టీడీపీ మేనిఫెస్టో పేరుతో ఓ వెబ్‌సైట్ పెట్టి తప్పుడు హామీలతో ఓ బాండ్‌ను ఇస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా బహిరంగ సభలో ప్రజలను భయబ్రాంతులకు గురిచేసేలా మాట్లాడుతున్నారని విమర్మించారు. రెడ్ బుక్ పేరుతో లోకేష్ అధికారులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నేతలను, ముఖ్యమంత్రిని అసభ్యకర పదజాలంతో తిట్టడాన్ని ఖండిస్తున్నామన్నారు.

Advertisement

తెలంగాణ‌, ఆంధ్రప్రదేశ్‌కు ఒకేరోజు లోక్ సభ ఎన్నికల పోలింగ్ నిర్వహించాలని ఈసీ అధికారులను కోరినట్లు తెలిపారు. చంద్రబాబు జీవితమే కుట్ర జీవితం అని ఆరోపణలు గుప్పించారు. లోకేశ్‌, చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేసిట్లు విజయసాయి రెడ్డి తెలిపారు.

Related News

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌పై సీఎం చంద్రబాబు బిగ్ అనౌన్స్‌మెంట్.. రైతులకు అదిరిపోయే తీపి కబురు!

అనితకు క్షమాపణ చెప్పేది లేదు.. గుంటూరులో అంబటి రాంబాబు హాట్ కామెంట్స్!

రూ.1000 కోట్ల ఆస్తి.. వేలాది కుటుంబాల ఇళ్ల కల నెరవేర్చిన మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Big Stories

Advertisement
×