BigTV English
Advertisement

AP Fake Votes: ఏపీలో నకిలీ ఓట్లు.. ఈసీకి పురందేశ్వరి ఫిర్యాదు

AP Fake Votes: ఏపీలో నకిలీ ఓట్లు.. ఈసీకి పురందేశ్వరి ఫిర్యాదు

AP Fake Votes: ఏపీలో నకిలీ ఓట్లపై గతం కొంతకాలంగా చర్చ జరుగుతోంది. బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఎంట్రీతో తిరుపతి నకిలీ ఓట్ల పంచాయితీ ఈసీ వరకు చేరింది. తిరుపతి పార్లమెంట ఉపఎన్నిక, తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ నకిలీ ఓట్లతోనే గెలిచిందని పురందేశ్వరి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హతలు లేని వారు ఓటు హక్కు పొందారని ఈసీకి చేసిన ఫిర్యాదులో ఆమె వివరించారు.


పురందేశ్వరి ఫిర్యాదుతో ఈసీ అధికారులు మున్సిపల్ కమిషనర్ కు ఆదేశాలు కీలక ఆదేశాలు జారీ చేశారు. దీనిపై విచారణ జరపాలని తెలిపారు. అయితే.. ఫేక్ ఓట్లపై తమ దగ్గర సాక్ష్యాధారాలు లేవని.. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని మున్సిపల్ కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ కేసులో ముగ్గురు ఫేక్ ఓట్లర్లను పోలీసులు గుర్తించారు. అందులో ఇద్దరు నగరపాలక సంస్థ కార్పొరేటర్లు కాగా.. మరొకరు విజయ అనే మహిళ అని పోలీసులు తెలిపారు. అయితే.. వేలాది మంది ఫేక్ ఓటర్లు ఉంటే.. ముగ్గురిని గుర్తించి చేతులు దులుపుకుంటున్నారని అధికారులపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.


.

.

Related News

CM Chandra Babu: ఇదే లాస్ట్ వార్నింగ్.. ఎమ్మెల్యేలపై సీఎం సీరియస్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి.. మహిళకు గాయాలు

Vidadala Rajini: రజిని కొత్త రచ్చ.. పోలీసులపై ఫైర్

Janasena X Account: జనసేన అధికారిక ‘ఎక్స్’ ఖాతా హ్యాక్.. వరుసగా అనుమానాస్పద పోస్టులు

Pawan Kalyan: కుంకీ ఏనుగుల కేంద్రాన్ని ప్రారంభించిన.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Nara Lokesh: బీహార్ ఎన్నికల్లో బీజేపీ తరపున మంత్రి నారా లోకేష్ ప్రచారం..

Kotamreddy Sridhar Reddy: మాకేమైనా బిచ్చమేస్తున్నారా? అధికారులపై టీడీపీ ఎమ్మెల్యే ఆగ్రహం

Ambati Logic: చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలసి ఉంటేనే మాకు లాభం.. అంబటి వింత లాజిక్

Big Stories

×