E-Paper
Ambati Rayudu : అంబటి రాయుడు పొలిటికల్ ఇన్నింగ్స్.. వైసీపీలో చేరిక..
Ambati Rambabu : అంబటికి షాక్..టిక్కెట్ ఇవ్వవద్దంటూ వైసీపీ నేతల నిరసన..
Narasaraopet : ప్లీజ్ సేవ్ నరసరావుపేట.. జగన్ ముద్దు.. గోపిరెడ్డి వద్దు.. వైసీపీలో రచ్చ..

Narasaraopet : ప్లీజ్ సేవ్ నరసరావుపేట.. జగన్ ముద్దు.. గోపిరెడ్డి వద్దు.. వైసీపీలో రచ్చ..

Advertisement Narasaraopet: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో అధికార పార్టీ నేతలపై వ్యతిరేకత సీఎం జగన్ కి తలనొప్పిగా మారింది. ఇప్పటికే వైసీపీలో మార్పులు, చేర్పులు నేతలను టెన్షన్‌ పెడుతుండగా.. పలు నియోజకవర్గాల్లో సీఎం జగన్‌ ముద్దు.. మా ఎమ్మెల్యే వద్దు అంటూ ఆందోళనకు దిగుతున్నారు వైసీపీ శ్రేణులు. ఇప్పుడు పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా నేతలు ఆందోళనకు దిగారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద నరసరావుపేట నియోజకవర్గ వైసీపీ […]

Ganja seized: రూ.22 లక్షల విలువ చేసే గంజాయి స్వాధీనం.. ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..
Sharmila : ఏపీ రాజకీయాల్లోకి షర్మిల ఎంట్రీపై క్లారిటీ.. విజయమ్మ ఎటువైపు?
Srikalahasthi : శ్రీకాళహస్తిలో విషాదం.. ఎమ్మెల్యే పీఏ ఆత్మహత్య..
Anantapur : పెనుకొండ బరిలో మంత్రి ఉషశ్రీచరణ్.. ఎంపీ మాధవ్ కు స్థానచలనం తప్పదా?
Pawan Kalyan : త్యాగాలకు సిద్ధంకండి.. జనసేన నేతలకు పవన్ కళ్యాణ్ హితోపదేశం..
Suicide : ప్రేమ పేరుతో వేధింపులు.. యువతి ఆత్మహత్య..
AP High Court : విశాఖకు ప్రభుత్వ కార్యాలయాలు తరలింపు.. ప్రభుత్వ లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ తిరస్కరణ..

AP High Court : విశాఖకు ప్రభుత్వ కార్యాలయాలు తరలింపు.. ప్రభుత్వ లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ తిరస్కరణ..

Advertisement AP High Court : విశాఖపట్నంకు ప్రభుత్వ కార్యాలయాల తరలించాలన్న ఏపీ సర్కార్ కు షాక్ తగిలింది. ఆఫీసుల తరలింపు కోసం ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. కార్యాలయాల తరలింపు అంశంపై మంగళవారం విచారణ చేపడతామని స్పష్టం చేసింది. ప్రభుత్వ కార్యాలయాలను అమరాతి నుంచి వైజాగ్ కు తరలించడాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. సీఎం క్యాంపు కార్యాలయం ముసుగులో ప్రభుత్వ కార్యాలయాలు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని […]

Anganwadi Strike : ఏపీలో కొనసాగుతున్న అంగన్వాడీల పోరు.. మంత్రి జోగి రమేష్ ఇంటి ముట్టడి..
Job Scams : సెక్రటేరియట్‌‌లో జాబ్స్ అంటూ మోసం.. లబోదిబోమంటున్న బాధితులు..
Cm jagan: సీఎం జగన్ కాన్వాయ్‌పై దాడి.. ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన..

Cm jagan: సీఎం జగన్ కాన్వాయ్‌పై దాడి.. ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన..

Cm jagan: పులివెందుల నియోజకవర్గానికి చెందిన వ్యక్తి ..సీఎం జగన్‌ కాన్వాయ్‌పై రాయి విసిరిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, వైసీపీ నేతలు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచే ప్రయత్నం చేయగా బాధితుడి ద్వారా వెలుగులోకి వచ్చింది. సీఎం జగన్‌ ప్రభుత్వ భవనాల ప్రారంభోత్సవానికి ఈ నెల 24న పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురానికి వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో పాల్గోని సమీపంలోని హెలిప్యాడ్‌కు కారులో బయలుదేరారు. ఆ సమయంలో సీఎం కాన్వాయ్‌పైకి గురిజాల గ్రామానికి చెందిన అప్పయ్య రాయి విసిరారు. అది ఇంటెలిజెన్స్‌ డీఎస్పీ కారుపై పడింది. వెంటనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

Jagan Mohan Reddy : మార్పులతో అయోమయంలో వైసీపీ నేతలు.. జగన్‌కు తలనొప్పిగా అసంతృప్తి జ్వాలలు..

Big Stories

×