E-Paper
Advertisement

Sharmila : ఏపీ రాజకీయాల్లోకి షర్మిల ఎంట్రీపై క్లారిటీ.. విజయమ్మ ఎటువైపు?

Sharmila : ఏపీ రాజకీయాల్లోకి షర్మిల ఎంట్రీ కన్ఫామ్ అయింది. రెండు రోజుల్లో ఆమె ఢిల్లీ వెళ్లనున్నారు. షర్మిల భర్త అనిల్ ఇప్పటికే సోనియాగాంధీతో సమావేశమై, చర్చలు జరిపారు. త్వరలో పార్లమెంట్‌తో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్న నేపథ్యంలో షర్మిల పాత్ర ఎలా ఉండాలో కాంగ్రెస్ అధిష్టానం అనిల్‌కు క్లారిటీ ఇచ్చింది.

Sharmila : ఏపీ రాజకీయాల్లోకి షర్మిల ఎంట్రీపై క్లారిటీ.. విజయమ్మ ఎటువైపు?
Advertisement

Sharmila : ఏపీ రాజకీయాల్లోకి షర్మిల ఎంట్రీ కన్ఫామ్ అయింది. రెండు రోజుల్లో ఆమె ఢిల్లీ వెళ్లనున్నారు. షర్మిల భర్త అనిల్ ఇప్పటికే సోనియాగాంధీతో సమావేశమై, చర్చలు జరిపారు. త్వరలో పార్లమెంట్‌తో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్న నేపథ్యంలో షర్మిల పాత్ర ఎలా ఉండాలో కాంగ్రెస్ అధిష్టానం అనిల్‌కు క్లారిటీ ఇచ్చింది. రెండు వైపుల నుంచి ఆమోదముద్ర పడిన నేపథ్యంలో.. త్వరలోనే YSRTPని కాంగ్రెస్‌లో విలీనం చేయనున్నారామె.

ఏపీ కాంగ్రెస్ పగ్గాలను షర్మిలకు అప్పగించే అంశాన్ని పీసీసీ నేతలకు హైకమాండ్ సమాచారం ఇచ్చింది. వాళ్ల నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాలేదు. వైఎస్సార్ కూతురిని స్వాగతిస్తామంటూ అందరూ చెప్తున్నారు. సీఎం జగన్‌పైకి ఆయన చెల్లెల్ని ప్రయోగించబోతోంది కాంగ్రెస్.

Advertisement

ఏపీ రాజకీయాల్లోకి షర్మిల వస్తే ఆమె తల్లి విజయమ్మ ఎవరివైపు నిలుస్తారు? ఇది అందరిలో మెదులుతున్న ప్రశ్న. ముఖ్యంగా వైఎస్సార్ అభిమానులు ఉత్కంఠగా చూస్తున్నారు. తాను ఏపీ రాజకీయాల్లోకి వెళ్లనంటూ గతంలో తన తల్లి విజయమ్మకు మాట ఇచ్చారు షర్మిల. కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చల తర్వాత ఆమె తన మనసు మార్చుకున్నారు. తాను రాజకీయంగా నిలబడాలంటే ఏపీలో ఉండాలనే నిర్ణయం తీసుకున్నారు షర్మిల. మరి, విజయమ్మ తన కుమారుడి వైపు నిలుస్తారా?.. లేక తన కూతురికి మద్దతిస్తారా? అనే ప్రశ్నఉత్కంఠగా మారింది.

Related News

ఏపీ డీఎస్సీ 2025 కుంభకోణంపై జగన్ సంచలన ట్వీట్.. ప్రశ్నిస్తే సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ చేస్తారా అంటూ ఫైర్!

ఏపీ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్.. డీఏల విడుదలకు గ్రీన్ సిగ్నల్!

విజయసాయిరెడ్డి కీలక నిర్ణయం.. రాజకీయ పార్టీపై సోమవారం కీలక ప్రకటన

ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్

బిగ్‌ టీవీ ఎఫెక్ట్.. ఏపీ డీఎస్సీ స్కామ్ బట్టబయలు, ఎస్జీటీ ప్రభాకర్‌పై ఎంక్వైరీకి ఆదేశం

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు, లారీని ఢీ కొన్న ట్రావెల్ బస్సు, స్సాట్‌లో 15 మంది

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం? ఏపీకి వర్ష సూచన, అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

మీ భయానికి నిదర్శనం కాదా? బిగ్‌టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు ఎందుకు?- మాజీమంత్రి రోజా ప్రశ్న

Big Stories

Advertisement
×