E-Paper
Advertisement

Job Scams : సెక్రటేరియట్‌‌లో జాబ్స్ అంటూ మోసం.. లబోదిబోమంటున్న బాధితులు..

Job Scams : సెక్రటేరియట్‌‌లో జాబ్స్ అంటూ మోసం.. లబోదిబోమంటున్న బాధితులు..
Advertisement
Andhra Pradesh today news

Job Scams in AP(Andhra Pradesh today news):

ఉద్యోగాల పేరుతో డబ్బులు ఇచ్చి మోసపోయిన బాధితులు లబోదిబోమంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని సెక్రటేరియట్, పలు ప్రాంతాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తి అమాయకుల దగ్గర నుంచి లక్షల రూపాయలు వసూళ్లు చేశాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో జరిగింది. అశ్వాపురం మండలానికి చెందిన ఓ వ్యక్తి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రానికి రాకపోకలు చేస్తుండేవాడు.

అయితే ఈ వ్యక్తి అశ్వాపురంలో ఉంటూ మణుగూరు, పినపాక, పలు ప్రాంతాల యువకులకు, పెద్దలకు దగ్గరయ్యాడు. ఆంధ్రప్రదేశ్‌లోని సెక్రటేరియట్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి లక్షల రూపాయలు తీసుకున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు. అలాగే సర్టిఫికెట్స్ కూడా తీసుకున్నాడని అవేదం వ్యక్తం చేశారు.

Advertisement

బాధితులు ఉద్యోగం గురించి ఎప్పుడు అడిగిన ఇదిగో మీదే ఆర్డర్ కాపీ రెడీ అవుతుంది అంటూ నమ్మిస్తున్నాడని తెలిపారు. ఉద్యోగం రాకపోతే రాకపోయింది.. కనీసం సర్టిఫికెట్స్ అయినా ఇవ్వమని వేడుకుంటే రేపిస్తా.. మాపిస్తా అంటూ కాలం వెళ్లబుచ్చుతున్నాడని బాధితులు వాపోయారు. ఎన్ని రోజులు గడిచినా ఉద్యోగ ఆర్డర్ కాపీ లేదు.. ఇచ్చిన డబ్బులు తిరిగి రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని అడుగుతుంటే..” ఇదిగో నేను కాకినాడ, నెల్లూరు, అమలాపురం, రాజమండ్రిలో మీ పని మీదనే ఉన్నాను ” అని సమాధానం చెబుతుండే వాడని బాధితులు ఆరోపిస్తున్నారు. ఏదైనా అంటే ఎందుకు ఊరికే మెసేజ్, కాల్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడని బాధితులు తెలిపారు. బాధితులు ఉద్యోగం కోసం ఆ వ్యక్తికి డబ్బులు కొందరు బై హ్యాండ్ క్యాష్ ఇచ్చారుని తెలిపారు. మరికొందరు ఫోన్ పే, గూగుల్ పే చేశారని కూడా తెలుస్తోంది.

Tags

Related News

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం? ఏపీకి వర్ష సూచన, అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

మీ భయానికి నిదర్శనం కాదా? బిగ్‌టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు ఎందుకు?- మాజీమంత్రి రోజా ప్రశ్న

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

Big Stories

Advertisement
×