E-Paper
Advertisement
Vaikunta Ekadashi: తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకలు.. శ్రీవారిని దర్శించుకున్న రేవంత్‌రెడ్డి ఫ్యామిలీ

Vaikunta Ekadashi: తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకలు.. శ్రీవారిని దర్శించుకున్న రేవంత్‌రెడ్డి ఫ్యామిలీ

Vaikunta Ekadashi: తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా స్వామివారికి అర్చకులు పూజా కైంకర్యాలు ఏకాంతంగా నిర్వహించారు. అర్థరాత్రి తెల్లవారుజామున 1.30 గంటలకు వైకుంఠ ద్వారాలు తెరచుకున్నాయి. మొదట వీఐపీలు, ఉదయం 6 గంటల నుంచి సామాన్యులకు వైకుంఠద్వార దర్శనాన్ని టీటీడీ ప్రారంభింంచింది. జనవరి 8న రాత్రి 12 గంటల వరకు..10 రోజులపాటు ఈ దర్శనం కల్పిస్తున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమలకు భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. శ్రీవారు ప్రత్యేకంగా స్వర్ణరథంపై […]

Vangaveeti Mohana Ranga: వంగవీటి పరువు తీస్తున్నారా..?
Tirumala: తిరుమల చేరుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. రేపు వైకుంఠ ద్వార దర్శనం
AP Districts: ఏపీలో మొత్తం జిల్లాలు 29 కాదు 28.. కొత్త జాబితా ఇదే
Holidays: జనవరిలో వరుస సెలవులు.. ప్రయాణాలకు ముందే ప్లాన్ చేసుకోండి.. హాలిడేస్ లిస్ట్ ఇదిగో..
Gudivada Amarnath: ప్రజల సీఎమ్మా.. ప్రైవేటు వ్యక్తుల సీఎమ్మా?: చంద్రబాబుపై గుడివాడ అమర్నాథ్ ఫైర్

Gudivada Amarnath: ప్రజల సీఎమ్మా.. ప్రైవేటు వ్యక్తుల సీఎమ్మా?: చంద్రబాబుపై గుడివాడ అమర్నాథ్ ఫైర్

Gudivada Amarnath: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలు ఎన్నుకున్న సీఎంలా కాకుండా, ప్రైవేటు వ్యక్తులు ఎన్నుకున్న ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానాలపై నిప్పులు చెరిగారు. విద్య, వైద్యం, వ్యవసాయం, రోడ్లు ఇలా అన్ని రంగాలను చంద్రబాబు ప్రైవేటుపరం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో ఏపీఐఐసీ (APIIC) ద్వారా ఎంఎస్ఎంఈలకు భూములు కేటాయించేవారని, కానీ ఇప్పుడు […]

Minister Ram Prasad Reddy: చంద్రబాబు ముందు కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి రాంప్రసాద్.. రాయచోటి ప్రజలకు క్షమాపణలు

Minister Ram Prasad Reddy: చంద్రబాబు ముందు కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి రాంప్రసాద్.. రాయచోటి ప్రజలకు క్షమాపణలు

Minster Ram Prasad Reddy: ఏపీ కేబినెట్ సమావేశంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటి మార్పుపై ఆయన ఆవేదన చెందారు. అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని మదనపల్లెకు మార్చారు. దీంతో మంత్రి రాంప్రసాద్‌ కన్నీళ్లు పెట్టుకోవడంతో.. సీఎం చంద్రబాబు ఆయనను ఓదార్చారు. జిల్లా కేంద్రం మార్చకపోతే వచ్చే సాంకేతికపరమైన ఇబ్బందులను మంత్రికి వివరించారు. రాయచోటి అభివృద్ధి విషయాన్ని తాను చూసుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాంప్రసాద్‌ రెడ్డి ప్రస్తుతం రాయచోటి […]

AP New Districts: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
Tata-Ernakulam Train Fire: ఎర్నాకులం రైలు ఘటన.. కొత్త విషయాలు బయటకు, డీఆర్ఎం సహా అధికారులు బోగీల పరిశీలన
Ysrcp : సొంత పార్టీ నాయకుడి హత్యకు వైసీపీ కుట్ర!
Pawan Kalyan : పవన్‌కు అక్కడ నో.. ఇక్కడ ఎస్!
Tirumala Vaikuntha Ekadasi: నేటి అర్ధరాత్రి నుంచి శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు.. తొలిరోజు 20 గంటలపాటు దర్శనం..!

Tirumala Vaikuntha Ekadasi: నేటి అర్ధరాత్రి నుంచి శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు.. తొలిరోజు 20 గంటలపాటు దర్శనం..!

Tirumala Vaikuntha Ekadasi: వైకుంఠ ఏకాదశి మహాపర్వదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు.. తిరుమల క్షేత్రం పూర్తిస్థాయిలో సిద్ధమైంది. సప్తగిరులంతటా ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతూ, కోట్లాది భక్తుల ఆకాంక్షలకు అనుగుణంగా టీటీడీ విస్తృత ఏర్పాట్లు పూర్తి చేసింది. నేటి అర్ధరాత్రి తర్వాత స్వామివారి ఆలయంలోని వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నాయి. తెల్లవారుజామున 1.30 గంటలకు వైకుంఠ ద్వారం భక్తుల దర్శనార్థం తెరుచుకోనుంది. ముందుగా వీఐపీల దర్శనం పూర్తయ్యాక, ఉదయం 6 గంటల నుంచి సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమవుతుంది. ఈ […]

Tata-Ernakulam Train Fire: ఎర్నాకుళం రైలు ఘటన.. ప్రత్యక్షసాక్షి కీలక విషయాలు, రాకపోకలకు అంతరాయం
Tata-Ernakulam train fire broke out: ఎర్నాకుళం రైలులో భారీ అగ్నిప్రమాదం.. రెండు ఏసీ బోగీలు దగ్ధం, ఒకరు మృతి

Big Stories

×