E-Paper
Advertisement

CI Satish: భూ వివాదం.. సీఐపై సస్పెన్షన్ వేటు..

CI Satish: భూ వివాదం.. సీఐపై సస్పెన్షన్ వేటు..
Latest news in andhra pradesh

CI Satish news(Latest news in Andhra Pradesh):

పహాడీ షరీఫ్ సీఐ సతీష్ పై సస్పెన్షన్ వేటు పడింది. సివిల్ వివాదంలో ఓవర్గానికి అనుకూలంగా వ్యవహరించడంతో రాచకొండ సీపీ సుదీర్ బాబు సస్పెండ్ చేశారు.

తుక్కుగూడలో రెండు ఎకరాల భూ వివాదంలో సీఐ సతీష్ తలదూర్చాడు. కొన్నేళ్లుగా ఆ భూమిలో వ్యవసాయం చేస్తూ.. పంట పండిస్తున్నారు. అయితే.. రెండు నెలల క్రితం కొత్తవ్యక్తులు దొంగ పత్రాలు తయారు చేసి పొజిషన్‌లోకి రావడానికి ప్రయత్నించారు. దీంతో బాధితులు పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ.. సీఐ సతీష్ మాత్రం కొత్తగా వచ్చిన వ్యక్తులకు అనుకూలంగా వ్యవరించాడు.

కొత్తగా వచ్చిన వ్యక్తులు ప్రహరీ గోడను కూల్చివేస్తే.. వారికి సపోర్ట్ చేశాడు. దీంతో బాధితులు రాచకొండ సీపీకి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన కమిషనర్ సుధీర్ బాబు సీఐ సతీష్‌ తప్పుచేశాడని తేల్చారు. ఈ తర్వాత సీఐని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Tags

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×