E-Paper
Advertisement

Pawan Kalyan : వాలంటీర్లు దండుపాళ్యం బ్యాచ్.. జనసేనాని కలకలం..

Pawan Kalyan : వాలంటీర్లు దండుపాళ్యం బ్యాచ్.. జనసేనాని కలకలం..

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి వాలంటీర్ల వ్యవస్థపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లను దండుపాళ్యం బ్యాచ్ తో పోల్చారు. ఇళ్లల్లో ఒంటరిగా నివసిస్తున్న మహిళలు, వృద్ధులకు వాలంటీర్ల పట్ల భయం ఏర్పడుతోందని పవన్ కల్యాణ్ అన్నారు.

విశాఖ పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ జగన్ పరిపాలన తీరుపై మరోసారి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో మహిళలు, చిన్నారులకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. వ ఇటీవల పెందుర్తిలో వాలంటీర్ చేతిలో హత్యకు గురైన వరలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించారు. అండగా ఉంటానని కుటుంబసభ్యులకు భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్ని శాంతి భద్రతల సమస్యపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×