E-Paper
Advertisement

Pawan Kalyan : వాలంటీర్లు దండుపాళ్యం బ్యాచ్.. జనసేనాని కలకలం..

Pawan Kalyan : వాలంటీర్లు దండుపాళ్యం బ్యాచ్.. జనసేనాని కలకలం..
Advertisement

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి వాలంటీర్ల వ్యవస్థపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లను దండుపాళ్యం బ్యాచ్ తో పోల్చారు. ఇళ్లల్లో ఒంటరిగా నివసిస్తున్న మహిళలు, వృద్ధులకు వాలంటీర్ల పట్ల భయం ఏర్పడుతోందని పవన్ కల్యాణ్ అన్నారు.

విశాఖ పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ జగన్ పరిపాలన తీరుపై మరోసారి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో మహిళలు, చిన్నారులకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. వ ఇటీవల పెందుర్తిలో వాలంటీర్ చేతిలో హత్యకు గురైన వరలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించారు. అండగా ఉంటానని కుటుంబసభ్యులకు భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్ని శాంతి భద్రతల సమస్యపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

Related News

రూ.1000 కోట్ల ఆస్తి.. వేలాది కుటుంబాల ఇళ్ల కల నెరవేర్చిన మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Big Stories

Advertisement
×