BigTV English

TDP : పోలవరం పాలిటిక్స్.. టీడీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు..

TDP : పోలవరం పాలిటిక్స్.. టీడీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు..


Polavaram latest news telugu(AP politics) : టీడీపీ నేతలు చేపట్టిన పోలవరం యాత్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ప్రాజెక్టు వద్దకు వెళుతుండగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. కొందరు టీడీపీ నేతలు ఏలూరు నుంచి గోపాలపురం మీదుగా పోలవరం బయలుదేరారు. అయితే వారిని కొవ్వూరుపాడు వద్ద పోలీసులు అడ్డుకున్నారు.

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, గన్ని వీరాంజనేయులు, బడేటి రాధాకృష్ణతోపాటు మరికొందరు పార్టీ నేతలను పోలీసులు ఆపేశారు. దీంతో టీడీపీ నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా టీడీపీ నేతలు ప్రతిఘటించారు. దీంతో టీడీపీ నేతలను పోలీసులు బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించారు.


మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పోలీసుల కళ్లుగప్పి బైక్ పై పోలవరం వైపు బయలేదారు. అయితే ఆయను పోలీసులు అదుపులోకి తీసుకుని కొట్టాయిగూడెం పోలీస్ స్టేషన్ కు తరలించారు. మిగిలిన టీడీపీ నేతలను గోపాలపురం పీఎస్ కు తరలించారు. మరోవైపు పోలవరం వద్ద పోలీసులు భారీగా సిబ్బందిని మోహరించారు.

Related News

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Big Stories

×