BigTV English

Prasanth kishore : చంద్రబాబుకు పీకే షాక్.. టీడీపీతో కలిసి పనిచేయడం లేదని సంచలన స్టేట్‌మెంట్..

Prasanth kishore : ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ టీడీపీకి షాక్‌ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీతో కలిసి పని చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో టీడీపీతో కలిసి పని చేసే విషయంపై అడిగిన ప్రశ్నకు ఆయనకు బదులిచ్చారు.

Prasanth kishore : చంద్రబాబుకు పీకే షాక్.. టీడీపీతో కలిసి పనిచేయడం లేదని సంచలన స్టేట్‌మెంట్..

Prasanth kishore : ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ టీడీపీకి షాక్‌ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీతో కలిసి పని చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో టీడీపీతో కలిసి పని చేసే విషయంపై అడిగిన ప్రశ్నకు ఆయనకు బదులిచ్చారు.


తన కోసం చంద్రబాబు ఎన్నికల్లో పని చేయమని అడిగారని ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు. కానీ అందుకు తాను నిరాకరించినట్టు తెలిపారు. అయితే చంద్రబాబు కామన్‌ ఫ్రెండ్‌ కాబట్టి ఇదే విషయాన్ని చెప్పడం కోసం విజయవాడ వచ్చినట్టు తెలిపారు. ఒక టీడీపీకే కాదు.. ఏ పార్టీ కోసం కూడా తాను పని చేయనని ప్రశాంత కిషోర్ స్పష్టంగా చెప్పారు.

గతంలో వైసీపీకి ప్రశాంత్ కిషోర్ పనిచేశారు. 2019లో ఎన్నికల్లో పీకే వ్యూహాలనే జగన్ అమలు చేశారు. భారీ విజయాన్ని అందుకున్నారు. కొంతకాలం క్రితం వరకు కూడా పీకే వైసీపీకి పనిచేశారు. ఇటీవల విజయవాడలో చంద్రబాబును కలవడంతో పీకే టీడీపీకి పనిచేస్తారని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ప్రశాంత కిశోర్ స్వయం పనిచేయడంలేదని చెప్పడంతో ఈ అంశంపై క్లారిటీ వచ్చేసింది.


Related News

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Big Stories

×