BigTV English

MARGADARSHI: మార్గదర్శిపై ఏడు కేసులు.. ఏపీ సీఐడీ క్లారిటీ..

MARGADARSHI: మార్గదర్శిపై ఏడు కేసులు.. ఏపీ సీఐడీ క్లారిటీ..


MARGADARSHI (Latest AP News ) : ఖాతాదారులను మోసం చేసిన కేసు విషయంలో మార్గదర్శి చిఫ్‌ ఫండ్స్ పై ఏడు కేసులు నమోదు చేసినట్లు ఏపీ సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్ ప్రకటించారు. మార్గదర్శి చిట్ ఫండ్ యాజమాన్యం ప్రభుత్వ నియమనిబంధనలన్నింటినీ ఉల్లంఘించిందని అడిషనల్‌ డీజీ చెప్పారు. ఇదే కేసు విషయంలో ఒక వెయ్యి 35 కోట్ల రూపాయల ఆస్తులను ఏపీ ప్రభుత్వం అటాచ్ చేసిందని ఆయన ప్రకటించారు. ఇక సీఐడీ పనితీరుపై కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేయడాన్ని అడిషనల్ డీజీ సంజయ్ తప్పుపట్టారు.


Related News

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Big Stories

×