BigTV English

MARGADARSHI: మార్గదర్శిపై ఏడు కేసులు.. ఏపీ సీఐడీ క్లారిటీ..

MARGADARSHI: మార్గదర్శిపై ఏడు కేసులు.. ఏపీ సీఐడీ క్లారిటీ..
Advertisement


MARGADARSHI (Latest AP News ) : ఖాతాదారులను మోసం చేసిన కేసు విషయంలో మార్గదర్శి చిఫ్‌ ఫండ్స్ పై ఏడు కేసులు నమోదు చేసినట్లు ఏపీ సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్ ప్రకటించారు. మార్గదర్శి చిట్ ఫండ్ యాజమాన్యం ప్రభుత్వ నియమనిబంధనలన్నింటినీ ఉల్లంఘించిందని అడిషనల్‌ డీజీ చెప్పారు. ఇదే కేసు విషయంలో ఒక వెయ్యి 35 కోట్ల రూపాయల ఆస్తులను ఏపీ ప్రభుత్వం అటాచ్ చేసిందని ఆయన ప్రకటించారు. ఇక సీఐడీ పనితీరుపై కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేయడాన్ని అడిషనల్ డీజీ సంజయ్ తప్పుపట్టారు.


Related News

AP Heavy Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. నాలుగైదు రోజులు భారీ వర్షాలు.. రేపు ఈ జిల్లాలో స్కూళ్లకు సెలవు

Tiruvuru Row: తిరువూరు వ్యవహారంపై సీఎం సీరియస్.. చంద్రబాబే స్వయంగా రంగంలోకి.. వేటు తప్పదా?

Ys Jagan: గవర్నర్ వద్దకు జగన్.. ఎందుకంటే?

Bhumana Karunakar Reddy: టీటీడీలో ఉన్నవాళ్లంతా నా మనుషులే.. కాన్ఫిడెన్షియల్ సమాచారం నా చేతికి: భూమన సంచలన వ్యాఖ్యలు

Kolikapudi Vs Kesineni Chinni: తిరువూరులో పొలిటికల్ హీట్.. కొలికపూడి వర్సెస్ కేశినేని చిన్ని.. అప్పుడు దైవం ఇప్పుడు దెయ్యమా?

Jagan Vs RRR: ఇంట్లో కూర్చుని మాట్లాడితే కుదరదు.. ఏదైనా ఉంటే అసెంబ్లీలో చూసుకో

AP Govt: ఏపీలో క్లస్టర్ విధానం రద్దు.. నవంబర్ 1 నుంచి డీడీఓ కార్యాలయాలు: డిప్యూటీ సీఎం పవన్

Google AI Data Centre: ఆ ఘనత మాదే.. వైజాగ్ గూగుల్ ఏఐ డేటా సెంటర్ పై జగన్ యూ టర్న్

Big Stories

×