E-Paper
Advertisement

MARGADARSHI: మార్గదర్శిపై ఏడు కేసులు.. ఏపీ సీఐడీ క్లారిటీ..

MARGADARSHI: మార్గదర్శిపై ఏడు కేసులు.. ఏపీ సీఐడీ క్లారిటీ..

MARGADARSHI (Latest AP News ) : ఖాతాదారులను మోసం చేసిన కేసు విషయంలో మార్గదర్శి చిఫ్‌ ఫండ్స్ పై ఏడు కేసులు నమోదు చేసినట్లు ఏపీ సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్ ప్రకటించారు. మార్గదర్శి చిట్ ఫండ్ యాజమాన్యం ప్రభుత్వ నియమనిబంధనలన్నింటినీ ఉల్లంఘించిందని అడిషనల్‌ డీజీ చెప్పారు. ఇదే కేసు విషయంలో ఒక వెయ్యి 35 కోట్ల రూపాయల ఆస్తులను ఏపీ ప్రభుత్వం అటాచ్ చేసిందని ఆయన ప్రకటించారు. ఇక సీఐడీ పనితీరుపై కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేయడాన్ని అడిషనల్ డీజీ సంజయ్ తప్పుపట్టారు.

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×