BigTV English

Krishna District: తీవ్ర విషాదం.. ఇద్దరు విద్యార్థులకు కారణమైన సెల్ఫీ సరదా!

Krishna District: తీవ్ర విషాదం.. ఇద్దరు విద్యార్థులకు కారణమైన సెల్ఫీ సరదా!

Tragedy in Krishna District two students died: కృష్ణా జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చెరువులోకి స్నానానికి దిగిన ఇద్దరు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. గన్నవరం మండలంలోని బాదలవారిగూడెంలో ఏడుగురు విద్యార్థులు స్నానం చేసేందుకు చెరువులోకి దిగారు. అనంతరం సెల్పీ తీసుకునేందుకు యత్నించారు. ఈ సమయంలో కాలు జారి కిందపడ్డారు.


చెరువులో నీళ్లు ఎక్కువగా ఉండడంతో పాటు నీటి ప్రవాహానికి ఈదలేక కొట్టుకుపోయారు. అయితే ఐదుగురు విద్యార్థులు బయటపడగా.. ఇద్దరు విద్యార్థులు మునిగిపోాయరు. వెంటనే స్థానికులు వెళ్లిన ప్రయోజనం లేకుండా పోయింది. ఇందులో దుర్గారావు, వెంకటేష్ లు ప్రాాణాలు విడిచినట్లు గుర్తించారు. వీరంతా ఇంజినీరింగ్‌ విద్యార్థులుగా తెలిసింది.

Also Read: తెర మీదకు జేసీ దివాకర్ రెడ్డి బయోపిక్, జేసీ పాత్రలో ఒదిగిపోనున్న ‘ఆల్ రౌండర్’ అతనే ?


వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. సంఘటనా స్థలానికి చేరుకొని విచారించారు. అనంతరం తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలంలో కన్నీరుమున్నీరయ్యారు. అయితే ఈ ప్రమాదంపై ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో లింగయాస్ కాలేజ్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related News

Gudivada Amarnath: కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు దిట్ట: గుడివాడ అమర్నాథ్

AP Fee Reimbursement: పండుగ వేళ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫీజు రీయింబర్స్మెంట్ రూ.394 కోట్లు విడుదల

Vijayawada Traffic Diversions: మూల నక్షత్రంలో సరస్వతిదేవిగా దుర్గమ్మ దర్శనం.. రేపు విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు

CM Chandrababu Meets Pawan: డిప్యూటీ సీఎం నివాసానికి సీఎం చంద్రబాబు.. ఉత్కంఠగా మారిన భేటీ?

Tirumala: గుడ్ న్యూస్.. తిరుమల శ్రీవారి భక్తులకు మరో కానుక

Drone At Srisailam: శ్రీశైలంలో మరోసారి డ్రోన్ కలకలం.. అదుపులో ఇద్దరు యువకులు

AP Assembly: సొంత అజెండాతో బొత్స.. జగన్‌ను అవమానిస్తున్నాడా?

RTC BUS: ఆర్టీసీ బస్సులో సీటు కోసం మహిళలు రచ్చ రచ్చ.. ఎక్కడంటే..!

Big Stories

×