BigTV English

Triple Murder : ట్రిబుల్ మర్డర్.. ఆస్తి కోసం.. బాబాయి కుటుంబం హతం

Triple Murder : ట్రిబుల్ మర్డర్.. ఆస్తి కోసం.. బాబాయి కుటుంబం హతం
Triple Murder


Triple Murder : రెండు ఎకరాల భూమి కోసం.. అక్క, తమ్ముడు, పిన్నిని అతి కిరాతకంగా ఖతం చేశాడు ఓ ఉన్మాది. పల్నాడు జిల్లా ధూళిపాళ్లలో జరిగిన ట్రిపుల్ మర్డర్‌ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆస్తి కోసమే నిందితుడు ఖాసిం.. అతని కొడుకుల సాయంతో బాబాయి కుటుంబాన్ని హత్య చేశాడని విచారణలో తేలింది.

మొదట తమ్ముడు రెహ్మాన్‌ను హత్య చేసి.. ఆ శవాన్ని తానే గోనె సంచిలో చుట్టి పాతి పెట్టినట్లు ఖాసిం ఒప్పుకున్నాడు. దీంతో సత్తెనపల్లి- పిడుగురాళ్ల రోడ్డులో కేఎస్పీ దాబా గార్డెన్ దగ్గర రెహ్మాన్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. రెహ్మాన్‌ను హత్య చేసిన తర్వాత.. ఇంటికి బాబాయి ఇంటికి వెళ్లిన ఖాసిం.. పిన్ని, అక్కపై కత్తులతో కిరాతకంగా దాడి చేశారు.


రహిమున్నీసా భర్త కొంతకాలం క్రితం చనిపోయారు. దీంతో కుమార్తె మౌలాబీతో కలిసి ఆమె ఉంటున్నారు. అయితే వారికి వారసత్వంగా రెండెకరాల భూమి వచ్చింది. ఈ భూమికి సంబంధించిన వ్యవహారంలో వారితో ఖాసీంకు తగాదాలు ఉన్నాయి. గతంలో పలు సార్లు ఈ విషయంపై గొడవలు జరిగినట్టు తెలుస్తోంది.

Related News

Kurnool News: దసరా ఫెస్టివల్.. రాత్రికి దేవరగట్టులో కర్రల సమరం.. భారీగా ఏర్పాటు

Jagan Vs Chandrababu: సీఎం చంద్రబాబుపై జగన్ మరో అస్త్రం.. ఇప్పటికైనా మేలుకో, లేకుంటే

Vijayawada Durga Temple: దసరా రోజున వీఐపీ దర్శనాలు లేవు.. కృష్ణానది ఉద్ధృతితో తెప్పోత్సవం రద్దు: దుర్గగుడి ఈవో

Kendriya Vidyalayas: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. నాలుగు కొత్త కేంద్రీయ విద్యాలయాలకు గ్రీన్ సిగ్నల్.. దేశవ్యాప్తంగా 57 కేవీలు

CM Chandrababu: 2029 నాటికి ప్రతి ఒక్కరికీ ఇల్లు.. అక్టోబర్ 4న వారి ఖాతాల్లో రూ.15 వేలు: సీఎం చంద్రబాబు

Rajahmundry To Tirupati Flight Service: రాజమండ్రి నుంచి తిరుపతికి విమాన సర్వీసులు ప్రారంభం.. టికెట్ రూ.1999 మాత్రమే!

Onion Farmers: మద్దతు ధర లేక.. ఉల్లిని వాగులో పోసిన రైతు

Delhi Politics: అమిత్ షాతో సీఎం చంద్రబాబు.. ముప్పావు గంట భేటీ, వైసీపీలో వణుకు?

Big Stories

×