BigTV English
Advertisement

TTD Employees: టీటీడీ ఉద్యోగులపై వరాల జల్లు.. జీతాలు పెంపు..

ttd chairman bhumana karunakar reddy

TTD Employees: టీటీడీ ఉద్యోగులపై వరాల జల్లు.. జీతాలు పెంపు..

TTD Employees: తిరుమల తిరుపతి దేవస్థానాల ఉద్యోగులపై టీటీడీ చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వరాల జల్లు కురిపించారు. తిరుమల కల్యాణ కట్టలో కొన్ని సంవత్సరాలుగా పీస్ రేట్ పని చేస్తున్న క్షురకులకు ఊహించని విధంగా జీతం నిర్ణయించారు. నెలకు 20 వేల రూపాయల కనీస వేతనం అందించాలని నిర్ణయం తీసుకున్నారు.


టీటీడీలో పోటు కార్మికులకు 10 వేలు జీతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. వాహన బేరర్లు, ఉగ్రాణం కార్మికులను స్కిల్డ్ లేబర్ గా గుర్తించి జీతాలు పెంచేలా నిర్ణయం తీసుకున్నారు. పెద్ద జీయర్, చిన్న జీయర్ మఠాల నిర్వహణ, అక్కడి ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడానికి అదనంగా నిధులు కేటాయించారు.

టీటీడీలో వివిధ విభాగాల్లో కాంట్రాక్టు కార్మికుల జీతాలు కనీసం 3 వేలు పెంచేలా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. టీటీడీలోని ప్రతి ఉద్యోగికి, రిటైర్డ్ ఉద్యోగికి ఈనెల 28న ఇంటి స్థలాలు అందజేయనున్నారు.


Tags

Related News

Duvvada Srinivas: కాశీబుగ్గ తొక్కిసలాట బాధితులకు నగదు సాయం చేసిన దువ్వాడ శ్రీనివాస్, మాధురి

YS Jagan Mohan Reddy: చంద్రబాబు చేసిందేం లేదు.. మన క్రెడిట్ చోరీ చేశాడు.. జగన్ విమర్శలు

CM Chandrababu: ‘నాకు హార్డ్ వర్క్ అవసరం లేదు.. స్మార్ట్ వర్క్ కావాలి’, అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు

Sub Registrar Office Seized: మధురవాడ సబ్ రిజిస్టార్ కార్యాలయం సీజ్..

Amaravati: ఏపీలో మళ్లీ మొదటికి.. ప్రస్తుతానికి ఆ రెండు మాత్రమే, ఫైనల్ నిర్ణయం సీఎందే

Minister Narayana: మంత్రి నారాయణ దుబాయ్ టూర్ పూర్తి.. ఏపీకి ఏమేం వస్తాయంటే?

ACB Raids: ఏపీ వ్యాప్తంగా ఏసీబీ సోదాలు.. వెలుగులోకి సంచలన విషయాలు

Tirumala News: శ్రీవారి పరకామణి చోరీ కేసు.. CID విచారణ మొదలు, రేపో మాపో వైసీపీ నేతలు కూడా?

Big Stories

×