BigTV English
Advertisement

Kadapa : వైద్యుల నిర్లక్ష్యం.. మహిళ మృతి.. ఏం జరిగిందంటే ?

Kadapa : వైద్యుల నిర్లక్ష్యం..  మహిళ మృతి.. ఏం జరిగిందంటే ?

Kadapa : ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల చాల మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చాల జరిగాయి. ఇలాంటి ఘటనే కడప జిల్లా వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఓబులమ్మ అనే మహిళ మృతి చెందింది. వేంపల్లి నారాయణ స్కూల్ కరస్పాండెంట్ తల్లి ఓబులమ్మ కింద పడటంతో ఆమెను వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ తల్లి చనిపోయిందని పేర్కొన్నారు.


హాస్పిటల్ కు వచ్చిన గంట తర్వాత డాక్టర్ వచ్చారని.. ఇవ్వాల్సిన డోసు కంటే ఎక్కువ డోస్ ఇవ్వడం వల్లనే తమ తల్లి చనిపోయిందని నారాయణరెడ్డి ఆరోపించారు. డాక్టర్ల నిర్లక్ష్యంతో తన తల్లిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. డాక్టర్ల నిర్లక్ష్యంపై జిల్లా వైద్య ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


Related News

TTD Chairman BR Naidu: మూడు గంటల్లోనే శ్రీవారి దర్శనం కల్పిస్తున్నాం: బీఆర్ నాయుడు

Vallabhaneni Vamsi: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ.. జగన్‌ పర్యటనలో వల్లభనేని

Pawan Kalyan: పంట నష్టం అంచనాలను వేగంగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు

Kolikapudi Srinivasa Rao: కొలికపూడికి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

Nara Lokesh: ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం.. సింగపూర్‌కు ప్రభుత్వ ఉపాధ్యాయులు!

Gollapalli Surya Rao: మాజీ మంత్రి, వైసీపీ నేత సూర్యారావుకు గుండెపోటు

Botsa Satyanarayana: వైసీపీ వాళ్లను ఎలా ఇరికించాలి అని మాత్రమే ప్రభుత్వం ఆలోచిస్తోంది.. బొత్స విమర్శలు

Amaravati News: స్పీకర్ అయ్యన్న క్లారిటీ.. తేల్చుకోవాల్సింది ఎమ్మెల్యేలు, వైసీపీలో ముసలం ఖాయం?

Big Stories

×