E-Paper
Advertisement

Kadapa : వైద్యుల నిర్లక్ష్యం.. మహిళ మృతి.. ఏం జరిగిందంటే ?

Kadapa : వైద్యుల నిర్లక్ష్యం..  మహిళ మృతి.. ఏం జరిగిందంటే ?

Kadapa : ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల చాల మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చాల జరిగాయి. ఇలాంటి ఘటనే కడప జిల్లా వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఓబులమ్మ అనే మహిళ మృతి చెందింది. వేంపల్లి నారాయణ స్కూల్ కరస్పాండెంట్ తల్లి ఓబులమ్మ కింద పడటంతో ఆమెను వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ తల్లి చనిపోయిందని పేర్కొన్నారు.

హాస్పిటల్ కు వచ్చిన గంట తర్వాత డాక్టర్ వచ్చారని.. ఇవ్వాల్సిన డోసు కంటే ఎక్కువ డోస్ ఇవ్వడం వల్లనే తమ తల్లి చనిపోయిందని నారాయణరెడ్డి ఆరోపించారు. డాక్టర్ల నిర్లక్ష్యంతో తన తల్లిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. డాక్టర్ల నిర్లక్ష్యంపై జిల్లా వైద్య ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×