BigTV English
Advertisement

YS Sharmila : వైఎస్ షర్మిలకు ఏపీ పగ్గాలు.. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం..

YS Sharmila : వైఎస్ షర్మిలకు ఏపీ పగ్గాలు.. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం..
AP Political News

YS Sharmila latest news(AP political news):

ఏపీ పగ్గాలు వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ అధిష్టానం అప్పగించింది. ఏపీసీసీ అధ్యక్షరాలిగా ఆమెను నియమించింది. ఇటీవల షర్మిల కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. తన పార్టీ వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఆ సమయంలో కాంగ్రెస్ అధిష్టానం ఆమెకు కీలక పదవి ఇస్తారని స్పష్టత వచ్చింది. ఇప్పుడు ఏపీ బాధ్యతలు షర్మిలకు అప్పగించింది.


తాజాగానే ఏపీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. షర్మిలకు ఆ బాధ్యతలు అప్పగిస్తారనే అధిష్టానం సమాచారం రాగానే ఆయన పీసీసీ అధ్యక్ష పదవి నుంచి వైదొలిగారు. ఆయనకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితుడిగా అవకాశం కల్పించారు.

AICC Press Release

తనను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమించడంపై షర్మిల స్పందించారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గేలకు ధన్యవాదాలు తెలిపారు. శక్తివంచన లేకుండా నిస్వార్ధంగా పార్టీ కోసం పని చేస్తానని షర్మిల ట్వీట్ చేశారు.


Related News

TTD Chairman BR Naidu: మూడు గంటల్లోనే శ్రీవారి దర్శనం కల్పిస్తున్నాం: బీఆర్ నాయుడు

Vallabhaneni Vamsi: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ.. జగన్‌ పర్యటనలో వల్లభనేని

Pawan Kalyan: పంట నష్టం అంచనాలను వేగంగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు

Kolikapudi Srinivasa Rao: కొలికపూడికి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

Nara Lokesh: ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం.. సింగపూర్‌కు ప్రభుత్వ ఉపాధ్యాయులు!

Gollapalli Surya Rao: మాజీ మంత్రి, వైసీపీ నేత సూర్యారావుకు గుండెపోటు

Botsa Satyanarayana: వైసీపీ వాళ్లను ఎలా ఇరికించాలి అని మాత్రమే ప్రభుత్వం ఆలోచిస్తోంది.. బొత్స విమర్శలు

Amaravati News: స్పీకర్ అయ్యన్న క్లారిటీ.. తేల్చుకోవాల్సింది ఎమ్మెల్యేలు, వైసీపీలో ముసలం ఖాయం?

Big Stories

×