BigTV English
MLC Kavitha Bail Petition: కవితకు దక్కని ఊరట.. బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా
T-Congress: తెలంగాణలో పార్లమెంట్ స్థానాలకు కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌లు వీరే..

T-Congress: తెలంగాణలో పార్లమెంట్ స్థానాలకు కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌లు వీరే..

Telangana congress news(TS politics): వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీ-కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టింది. రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లోనూ విజయకేతనం ఎగురవేస్తామని రాష్ట్ర అధికార పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని మొత్తం 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లును ఏఐసీసీ నియమించింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ దీపా దాస్ మున్షీ ప్రకటించారు. ఈ జాబితాను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు […]

Heat Waves: వచ్చే మూడు రోజులు రాష్ట్రంలో వడగాల్పులు.. ఈ జిల్లాలకు IMD హెచ్చరిక!
Chandrababu: అధికారంలోకి వచ్చాక తొలి సంతకం ఆ ఫైల్ పైనే.. చంద్రబాబు కీలక హామీ
Viral Video: ఉబర్‌లో ఆటో బుక్‌ చేస్తే ఇంత బిల్‌నా.. ఏకంగా చంద్రుడిపైకే వెళ్లొచ్చుగా..?
Pawan Kalyan: నా గెలుపు చరిత్రలో నిలిచిపోవాలి.. ఆ బాధ్యత వర్మదే: పవన్ కళ్యాణ్
Pakistan PM Shehbaz Sharif: పాక్ ప్రధాని కీలక నిర్ణయం.. రెడ్ కార్పెట్‌కు గుడ్ బై
KCR Press Meet: ఎండిపోయిన ప్రతి ఎకరాకు రూ.25 వేల నష్టపరిహారం.. కేసీఆర్ డిమాండ్
Financial Resolutions for 2024-25: కొత్త ఆర్థిక సంవత్సరంలో సరికొత్త ఆర్థిక నిర్ణయాలు ఏంటో తెలుసా?
Phone Tapping Case: నా ఫోన్ ట్యాప్ చేసి బెదిరించి.. కోట్లు ఎత్తుకెళ్లారు: సంధ్య కన్వేన్షన్స్ ఎండీ

Phone Tapping Case: నా ఫోన్ ట్యాప్ చేసి బెదిరించి.. కోట్లు ఎత్తుకెళ్లారు: సంధ్య కన్వేన్షన్స్ ఎండీ

Sandhya Conventions MD Sridhar Rao: తెలంగాణలో సంచలం రేపుతున్న ఫోన్‌ట్యాపింగ్‌ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులు తనఫోన్ ట్యాప్ చేశారంటూ.. సంధ్య కన్వేన్షన్స్ ఎండీ శ్రీధర్‌రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారి సంధ్య శ్రీధర్ రావును దర్యాప్తు బృందం విచారణకు రావాలని బంజారాహిల్స్‌ పీఎస్‌కు పిలిచింది. విచారణ అధికారుల పిలుపు మేరకు.. సంధ్య శ్రీధర్‌రావు తన అడ్వకేట్స్‌తో కలిసి బంజారాహిల్స్‌ పీఎస్‌కు వెళ్లారు. ప్రస్తుతం శ్రీధర్‌రావు స్టేట్మెంట్‌ను […]

INDIA Bloc Maharally: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్.. ధనిక మిత్రులతో కలిసి మోదీ నిర్ణయం: రాహుల్ గాంధీ

INDIA Bloc Maharally: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్.. ధనిక మిత్రులతో కలిసి మోదీ నిర్ణయం: రాహుల్ గాంధీ

INDIA Bloc Maharally: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ కు నిరసనగా విపక్ష ఇండియా కూటమి మెగా ర్యాలీని నిర్వహించింది. బీజేపీ, దాని మాతృసంస్థ ఆరెస్సెస్ పై కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశంలో బీజేపీ నియంత పాలన కొనసాగిస్తోందన్నారు. బీజేపీ ఆరెస్సెస్ విషం లాంటివని.. దాన్ని రుచి చేస్తే చచ్చిపోతారని ప్రజలను హెచ్చరించారు. అలాంటి బీజేపీకి ఓటు వేస్తే ప్రాణలమీదకి తెచ్చుకున్నట్లే అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు […]

Bandaru Satyaranarayana: రాజకీయాలకు మాజీ మంత్రి బండారు గుడ్ బై
Pawan Kalyan: వైసీపీ ఫ్యాన్‌కు సౌండ్ ఎక్కువ.. గాలి తక్కువ.. పవన్ కళ్యాణ్
Loksabha Elections: ప్రత్యేక రాష్ట్రం డిమాండ్.. ఎలక్షన్స్ బాయ్ కాట్ చేస్తున్న ప్రజలు.. ఎక్కడంటే?
Family Star: రౌడీ హీరో ‘ఫ్యామిలీ స్టార్’ సెన్సార్ పూర్తి.. రన్ టైం ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

Big Stories

×