BigTV English

Mavuri Satyanarayana

Senior Sub Editor mavurinarayana@gmail.com

సత్యనారాయణ సీనియర్ జర్నలిస్ట్. ‘బిగ్ టీవీ లైవ్’ వెబ్ సైట్‌కు రాజకీయాలు, బ్రేకింగ్స్, క్రైమ్ వార్తలను అందిస్తున్నారు.

Laxmirai: విదేశాల్లో లక్ష్మీరాయ్ హంగామా.. ఫెరారీ కారులో..
Chhattisgarh encounter: మావోలకు ఎదురుదెబ్బ.. కాల్పులతో దద్దరిల్లిన బస్తర్, 9 మంది మృతి..

Chhattisgarh encounter: మావోలకు ఎదురుదెబ్బ.. కాల్పులతో దద్దరిల్లిన బస్తర్, 9 మంది మృతి..

Chhattisgarh encounter: మావోయిస్టులకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఒకప్పుడు మావోలకు ఛత్తీస్‌గఢ్ పెట్టని కోట ఆ ప్రాంతం. ప్రస్తుతం అక్కడ మావోల ఉనికి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఎలాగలేదన్నా నెలకు నాలుగైదు ఎన్‌కౌంటర్లు ఆ ప్రాంతంలో చోటు చేసుకుంటున్నాయి. తాజాగా దంతెవాడ-బీజాపూర్ సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. దాదాపు తొమ్మిది మంది మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు కూంబింగ్ ముమ్మరంగా సాగుతోంది. ALSO READ:  అరేబియా […]

Keerthy Suresh: బిజినెస్‌లో కీర్తి సురేష్, ఏకంగా క్రికెట్ టీమ్‌లో
Helicopter Crashes: అరేబియా సముద్రం.. కూలిన హెలికాప్టర్.. ఏం జరిగింది?
Telangana floods: వ‌ర‌ద బాధితుల‌కు స‌హాయం.. మేము సైతం అంటూ.. ఉద్యోగుల ఒక రోజు వేత‌నం విరాళం
Hydra demolished: హైడ్రా కూల్చివేతలు.. 20 ఎకరాల భూమి ఆక్రమణ.. ఎక్కడ?
Prakasam barrage: ప్రకాశం బ్యారేజ్ గేట్ల డ్యామేజ్ పరిస్థితి ఏంటి? సీఎం చంద్రబాబు, నిపుణుడు కన్నయ్య పరిశీలన.. కాకపోతే..

Prakasam barrage: ప్రకాశం బ్యారేజ్ గేట్ల డ్యామేజ్ పరిస్థితి ఏంటి? సీఎం చంద్రబాబు, నిపుణుడు కన్నయ్య పరిశీలన.. కాకపోతే..

Prakasam barrage: విజయవాడపై ప్రకృతి కన్నెర్ర చేసింది. సిటీని ముంచేయడమేకాదు.. చివరకు ప్రకాశం బ్యారేజ్‌ని ఇబ్బందుల్లోకి నెట్టేసింది. వరద ప్రవాహానికి ఇసుక బోట్ల వచ్చి బ్యారేజి గేట్లను బలంగా ఢీకొట్టాయి. దీంతో రెండు గేట్లకు సంబంధించిన దిమ్మెలు దెబ్బతిన్నాయి. ఏపీలో వరద సహాయక సేవలు స్పీడుగా జరుగుతున్నాయి. ఓవైపు బాధితులకు సహాయం చేస్తూనే,ముంపు ప్రాంతాల్లోని ప్రజలకు బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి.ఇంకో వైపు జరుగుతున్న నష్టాన్ని అధికారులు ఓ వైపు అంచనా వేస్తున్నారు. ఇదిలావుండగా వరద […]

CM Revanthreddy: తెలంగాణలో బీఆర్ఎస్ వరద రాజకీయాలు.. మహబూబాబాద్ జిల్లాలో సీఎం రేవంత్

CM Revanthreddy: తెలంగాణలో బీఆర్ఎస్ వరద రాజకీయాలు.. మహబూబాబాద్ జిల్లాలో సీఎం రేవంత్

CM Revanthreddy: వరదలు తెలంగాణను అతులాకుతలం చేశాయి. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. రోడ్డు, రైళ్ల ట్రాక్స్, చెరువులు, ఊళ్లకు ఊళ్లు ధ్వంసమయ్యాయి. సింపుల్‌గా చెప్పాలంటే వరద పుట్టెడు శోకాన్ని మిగిల్చింది. కాస్త వాతావరణం తెరిపి ఇవ్వగానే సీఎం రేవంత్‌రెడ్డి రంగంలోకి దిగేశారు. సోమవారం ఖమ్మం వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి డ్యామేజ్ అయిన ప్రాంతాలను సందర్శించారు. అనంతరం బాధితులతో మాట్లాడి, వారికి దైర్యం చెప్పారు. ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని భరోసా […]

CM Chandrababu angry: ఏపీలో వరద రాజకీయాలు.. జగన్‌పై సీఎం ఆగ్రహం.. విధి లేక బురదలోకి..
IPS AV Ranganath: హైడ్రా కమిషనర్ రంగనాథ్.. మరో కీలక పదవి..
Nivetha thomas: ‘35’ బ్యూటీ నివేదా థామస్ లుక్స్ వెరీ..
Father and Daughter body found: తెలంగాణలో వరదలు.. మిస్సయిన తండ్రీ-కూతురు బాడీ లభ్యం..
CM RevanthReddy: వరద నష్టంపై అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి.. కాసేపట్లో ఖమ్మం

CM RevanthReddy: వరద నష్టంపై అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి.. కాసేపట్లో ఖమ్మం

CM RevanthReddy: వినాయక చవితి ముందు భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించాయి. తెలంగాణ అంతటా తీవ్రనష్టాన్ని మిగిల్చింది. వాతావరణ పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్న రేవంత్ సర్కార్, ఇప్పటివరకు జరిగిన నష్టంపై సమీక్షా సమావేశం నిర్వహించింది. సోమవారం ఉదయం సచివాలయంలో మంత్రులు, అధికారులతో కలిసి వరదల కారణంగా జరిగిన నష్టం గురించి అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. తొలుత వాతావరణ పరిస్థితులపై సంబంధిత అధికారులు తెలిపారు. వివిధ జిల్లాల్లో జరిగిన నష్టం గురించి అధికారుల […]

Jagan and Vijayamma: వైఎస్ఆర్‌కు జగన్, విజయమ్మ నివాళి, మిస్ యూ డాడ్ అంటూ..
South Central Railway: ఏపీ, తెలంగాణలో వర్షాలు.. 21 రైళ్లు రద్దు.. 10 ట్రైన్స్ దారి మళ్లించిన సౌత్ సెంట్రల్ రైల్వే

South Central Railway: ఏపీ, తెలంగాణలో వర్షాలు.. 21 రైళ్లు రద్దు.. 10 ట్రైన్స్ దారి మళ్లించిన సౌత్ సెంట్రల్ రైల్వే

South Central Railway:  ఏపీ-తెలంగాణ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దక్షిణమధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. మొత్తం 21 రైళ్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మరో 10 రైళ్లను దారి మళ్లిస్తున్నట్లుగా పేర్కొంది. విశాఖపట్నం నుంచి కడప వెళ్లే తిరుమల ఎక్స్‌ప్రెస్‌‌ను రద్దు చేశారు. విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్లే రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌‌ను భీమవరం మీదుగా దారి మళ్లించారు. గడిచిన మూడురోజులుగా భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్నాయి. దీంతో రవాణా అస్తవ్యస్తంగా మారింది. వర్షాలకు […]

Big Stories

×