E-Paper

Mavuri Satyanarayana

Senior Sub Editor lovsuresh@gmail.com

సత్యనారాయణ సీనియర్ జర్నలిస్ట్. ‘బిగ్ టీవీ లైవ్’ వెబ్ సైట్‌కు రాజకీయాలు, బ్రేకింగ్స్, క్రైమ్ వార్తలను అందిస్తున్నారు.

Bhadrachalam encounter:  భద్రాచలంలో ఎన్‌కౌంటర్, ఆరుగురు మావోలు మృతి.. అగ్రనేతలు?

Bhadrachalam encounter: భద్రాచలంలో ఎన్‌కౌంటర్, ఆరుగురు మావోలు మృతి.. అగ్రనేతలు?

Advertisement Bhadrachalam encounter: మావోయిస్టులకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా భద్రాచలం జిల్లా కరకగూడెం మండలం రఘునాథ‌పాలెం ప్రాంత సమీపంలో గురువారం ఉదయం కాల్పులు జరిగాయి. మావోయిస్టులు-భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోలు మృతి చెందారు. మృతుల్లో తెలంగాణకు చెందిన అగ్రనేతలున్నట్లు తెలుస్తోంది. ఓ వైపు ఎన్‌కౌంటర్లు.. మరోవైపు కూంబింగ్‌తో మావోలను హడలెత్తిస్తున్నారు పోలీసు బలగాలు. దీంతో ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణలోకి వచ్చేందుకు మావోయిస్టులు ప్రయత్నాలు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులోభాగంగా  ఆదిలోనే వారికి ఊహించని ఎదురు‌దెబ్బ తగిలింది. […]

CM Chandrababu satire: బెజవాడలో జోరుగా పనులు.. నాలుగురోజుల తర్వాత.. జగన్‌పై సీఎం చంద్రబాబు సెటైర్లు

CM Chandrababu satire: బెజవాడలో జోరుగా పనులు.. నాలుగురోజుల తర్వాత.. జగన్‌పై సీఎం చంద్రబాబు సెటైర్లు

Advertisement CM Chandrababu satire: విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పనులు జోరుగా సాగుతున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా మంత్రులు, అధికారులు దగ్గరుండి యుద్ధ ప్రాతిపదికన పనులు చేయిస్తు న్నారు. వదర ప్రవాహం కాస్త తగ్గగానే విద్యుత్ డిపార్ట్‌మెంట్ రంగంలోకి దిగేసింది. విద్యుత్ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు తనిఖీలు చేసింది. పలు ప్రాంతాల్లో అర్థరాత్రి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించింది. దీంతో వరద బాధితుల ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. దాదాపు నాలుగు రోజుల తర్వాత వెలుతురు చూస్తున్నట్లు చెబుతున్నారు. ALSO […]

Jainoor tensions: ఉమ్మడి ఆదిలాబాద్.. జైనూరులో అల్లర్లు.. 144 సెక్షన్ విధింపు.. అసలేం జరిగింది?
CM Stalin cycles raid: చికాగోలో సైకిల్ తొక్కిన సీఎం స్టాలిన్.. రాహుల్ గాంధీ రియాక్ట్
Nandigam Suresh arrested: టీడీపీ ఆఫీసుపై దాడి కేసు.. మాజీ ఎంపీ అరెస్ట్, పరారీలో కొందరు.. అసలేం జరిగింది?
PawanKalyan counter: వైసీపీ విమర్శలపై పవన్ కౌంటర్.. ఫస్ట్ సహాయం.. బుడమేరు 90 శాతం ఆక్రమణలు.. ఆ తర్వాతే..

PawanKalyan counter: వైసీపీ విమర్శలపై పవన్ కౌంటర్.. ఫస్ట్ సహాయం.. బుడమేరు 90 శాతం ఆక్రమణలు.. ఆ తర్వాతే..

Advertisement PawanKalyan counter: విజయవాడ వరదలపై జరిగిన, జరుగుతున్న పరిస్థితులపై వివరణ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్. బుడమేరు పరివాహక ప్రాంతం 90 ఆక్రమణలకు గురైందని, అదే విజయవాడకు శాపంగా మారిందన్నారు. నిర్మించిన ఇళ్ల డ్రైనేజీ వాటరు ఎక్కడకు వెళ్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొందన్నారు. బుధవారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. వైసీపీ నేతలకు చురకలు అంటించారు. ఆర్థిక ఇబ్బందులు, చాలా సమస్యలున్న సమయంలో విపత్తు వచ్చిందన్నారు. ఇలాంటి విపత్తుల సమయంలో సీఎం […]

Vijayawada floods: బాధితులను ఆదుకోకుండా విమర్శలేంటి? ఈ పాపం ఎవరిది?
Mulugu forest: ములుగు అడవుల్లో సుడిగాలి బీభత్సం.. నేల కొరిగిన వేలాది చెట్లు.. అసలేం జరిగింది?
Deepthi Jeevanji wins Bronze: పారా ఒలింపిక్స్‌లో భారత్ జోరు.. తెలంగాణ అమ్మాయికి కాంస్య పతకం..సీఎం రేవంత్ అభినందనలు
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళం
Vijayasai Reddy Daughter: విజయసాయిరెడ్డి కూతురికి షాక్.. అక్రమ కట్టడాలు కూల్చివేసిన అధికారులు
Chiranjeevi: వరద బాధితులకు సహాయం.. మేము సైతమంటూ నటుడు చిరంజీవి.. చెరో?
Car crash at Texas: యూఎస్‌లో ఘోరం..టెక్సాస్ రోడ్డు యాక్సిడెంట్.. నలుగురు మృతి.. ముగ్గురు హైదరాబాద్‌వాసులు
Secunderabad to Vijayawada: సికింద్రాబాద్‌-విజయవాడ రైళ్లకు అనుమతి..! రైల్వే ట్రాక్‌ల పునరుద్ధరణ.. కొనసాగుతున్న ట్రయిల్ రన్

Secunderabad to Vijayawada: సికింద్రాబాద్‌-విజయవాడ రైళ్లకు అనుమతి..! రైల్వే ట్రాక్‌ల పునరుద్ధరణ.. కొనసాగుతున్న ట్రయిల్ రన్

Advertisement Sec to VJA: భారీ వర్షాలకు కాజీపేట్-విజయవాడ మధ్య దెబ్బతిన్న రైల్వేట్రాక్ పునరుద్దరణ పనులు దాదాపుగా పూర్తి అయ్యాయి. ప్రస్తుతం ట్రయిల్ రన్ కొనసాగుతోంది. బుధవారం సాయంత్రం నుంచి సికింద్రాబాద్‌-విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలకు అనుమతిస్తామన్నది అధికారుల మాట. ఐదురోజుల కిందట భారీగా వచ్చిన వరదతో మహబూబాబాద్ జిల్లా ఇంటికన్నె-కేసముద్రం మధ్య రైలు పట్టాల కింద మట్టి, కంకరు కొట్టుకుపోయింది. రెండు చోట్ల 70 మీటర్ల చొప్పున ట్రాక్‌ కొట్టుకు పోయింది. దీంతో సికింద్రాబాద్ నుంచి […]

CM Chandrababu: బెజవాడ వరద.. బాధితుల ఆగ్రహం.. కొందరికే సాయం.. అడ్మినిస్ట్రేషన్ ఫెయిలైందన్న సీఎం చంద్రబాబు

CM Chandrababu: బెజవాడ వరద.. బాధితుల ఆగ్రహం.. కొందరికే సాయం.. అడ్మినిస్ట్రేషన్ ఫెయిలైందన్న సీఎం చంద్రబాబు

Advertisement CM Chandrababu: వరద విపత్తులను ధీటుగా ఎదుర్కొనే చంద్రబాబు సర్కార్ ఈసారి విఫలమయ్యారా? లేక పరిపాలన విభాగం ఫెయిలయ్యిందా? ఎందుకు బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు? ప్రధాన ప్రాంతాలకే సాయం పరిమితమైందా? బాధితుల ఆవేదన వెనుక ఏం జరిగింది? చివరకు సీఎం చంద్రబాబు రంగంలోకి దిగినా అధికారుల్లో చలనం రాలేదా? అడ్మినిస్ట్రేషన్ ఫెయిలైందని సీఎం చంద్రబాబు ఎందుకన్నారు? ఇవే ప్రశ్నలు ఏపీ ప్రజలను వెంటాడుతోంది. బెజవాడపై ప్రకృతి కన్నెర్ర చేసింది. మూడురోజులపాటు ప్రజలు నీటిలో ఉండిపోయారంటే […]

×