E-Paper
Advertisement

Hyderabad : 3 రోజులు ఇంట్లోనే తల్లి మృహదేహం.. అసలేం జరిగింది?

Hyderabad :  3 రోజులు ఇంట్లోనే తల్లి మృహదేహం.. అసలేం జరిగింది?

Hyderabad : ఇంట్లో తల్లి శవాన్ని పెట్టుకొని మూడు రోజులుగా గదిలోనే అన్న, చెల్లి గడిపారు. ఈ ఘటన హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతల్ లో ఓ ఇంట్లో చనిపోయిన మహిళ(40) శవంతోనే మూడు రోజులు అన్నచెల్లి గడిపారు. కుళ్లిపోయి పురుగులు పట్టిన మృతదేహాన్ని దహన సంస్కారాలు చేయకుండా ఇంటిలోనే ఉంచారు.

ఇంట్లో నుంచి దుర్వాసన వస్తోందని ఇరుగుపొరుగు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ ఇంటికి వచ్చి చూడగా కుళ్లిపోయిన స్థితిలో మహిళ మృతదేహాన్ని గుర్తించారు. కుటుంబీకుల మతిస్థిమితం సరిగ్గా లేకనే విషయం బయటకు రాలేదని పోలీసులు అనుమానిస్తున్నారు. అన్న, చెల్లిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

Tags

Related News

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

Big Stories

×