BigTV English

Hyderabad : 3 రోజులు ఇంట్లోనే తల్లి మృహదేహం.. అసలేం జరిగింది?

Hyderabad :  3 రోజులు ఇంట్లోనే తల్లి మృహదేహం.. అసలేం జరిగింది?

Hyderabad : ఇంట్లో తల్లి శవాన్ని పెట్టుకొని మూడు రోజులుగా గదిలోనే అన్న, చెల్లి గడిపారు. ఈ ఘటన హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతల్ లో ఓ ఇంట్లో చనిపోయిన మహిళ(40) శవంతోనే మూడు రోజులు అన్నచెల్లి గడిపారు. కుళ్లిపోయి పురుగులు పట్టిన మృతదేహాన్ని దహన సంస్కారాలు చేయకుండా ఇంటిలోనే ఉంచారు.

ఇంట్లో నుంచి దుర్వాసన వస్తోందని ఇరుగుపొరుగు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ ఇంటికి వచ్చి చూడగా కుళ్లిపోయిన స్థితిలో మహిళ మృతదేహాన్ని గుర్తించారు. కుటుంబీకుల మతిస్థిమితం సరిగ్గా లేకనే విషయం బయటకు రాలేదని పోలీసులు అనుమానిస్తున్నారు. అన్న, చెల్లిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.


Tags

Related News

Breaking news: టీవీకే అధినేత విజయ్ సభలో తొక్కిసలాట.. 29 మంది మృతి.. పలువురి పరిస్థితి విషమం

Building Collapse: గుంతకల్లులో దారుణం.. యజమాని నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

Madhya Pradesh Crime: మధ్యప్రదేశ్‌లో దారుణం.. ఐదేళ్ల చిన్నారి తల నరికి

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు మృతి

Mahabubabad Incident: మహబూబాబాద్‌లో బాలుడి హత్య కేసులో బిగ్‌ట్విస్ట్.. ఇద్దరి పిల్లల్ని చంపింది అమ్మే

Cyber Crime: వ్యాపారికి సైబర్‌ నేరగాళ్ల టోకరా.. వాట్సాప్ గ్రూప్‌లో చేర్చి.. రూ.64 లక్షల మోసం

Srikakulam: భార్య వేరే వ్యక్తితో తిరుగుతుందని కుమార్తెకు విషమిచ్చి, తానూ తాగి ఆత్మహత్య చేసుకున్న భర్త

Raipur Crime: ఘోర ప్రమాదం.. స్టీల్‌ప్లాంట్‌లో నిర్మాణం కూలి ఐదుగురు స్పాట్ డెడ్

Big Stories

×