E-Paper
Advertisement

Buddhism: బుద్ధుని బోధనలు .. మననం చేసుకోవాల్సిన 5 విషయాలు ఇవే

Buddhism: బుద్ధుని బోధనలు .. మననం చేసుకోవాల్సిన 5 విషయాలు ఇవే
Advertisement
Buddhism

Buddhism: ఈ భూమ్మీద జన్మించిన ప్రతి మనిషి ప్రతి క్షణం.. తన మనసులో 5 విషయాలను ఎప్పుడూ మననం చేసుకోవాలని గౌతమ బుద్ధుడు బోధించాడు. అదే.. ‘అంగుత్తరనికాయ’గా పేరొందింది. ఆ 5 అంశాలు..

  1. ఏదో రోజున నాకు అనారోగ్యం తప్పదు. దాన్ని నేను తప్పించుకోలేను.
  2. ఏదో ఒక రోజున నాకు వృద్ధాప్యం వస్తుంది. దాన్నుంచి తప్పించుకోవటం నాకు సాధ్యం కానిపని.
  3. ఏదో రోజున నన్ను మృత్యువు కబళిస్తుంది. దానినీ నేను ఆపలేను.
  4. నేను అమితంగా ప్రేమించి, నావి అనుకుంటున్న ఆస్తిపాస్తులన్నీ ఏదోరోజున నన్ను విడిచి వెళ్లేవే. అవి ఎప్పటికీ నా వద్దే ఉండేలా నేను చేయలేను.
  5. నా కర్మ ఫలితంగానే నేను ఉన్నాను. నేను చేసే మంచి, చెడు పనులకు నేను బాధ్యత వహించాల్సిందే.
    ఈ అంగుత్తరనికాయ మూలంగా మనిషి.. అహంకారాన్ని వీడి.. సాటి మనుషులను ప్రేమించగలడని బుద్ధుడు బోధించాడు. తానూ మిగిలిన మనుషుల వంటి వాడినేనే భావన మనసులోకి వస్తే.. మనిషి స్వార్థాన్ని, దుర్మార్గపుటాలోచనలకు దూరంగా ఉండగలుగుతాడని గౌతముడు భావించాడు.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×