E-Paper
Advertisement

Buddhism: బుద్ధుని బోధనలు .. మననం చేసుకోవాల్సిన 5 విషయాలు ఇవే

Buddhism: బుద్ధుని బోధనలు .. మననం చేసుకోవాల్సిన 5 విషయాలు ఇవే
Buddhism

Buddhism: ఈ భూమ్మీద జన్మించిన ప్రతి మనిషి ప్రతి క్షణం.. తన మనసులో 5 విషయాలను ఎప్పుడూ మననం చేసుకోవాలని గౌతమ బుద్ధుడు బోధించాడు. అదే.. ‘అంగుత్తరనికాయ’గా పేరొందింది. ఆ 5 అంశాలు..

  1. ఏదో రోజున నాకు అనారోగ్యం తప్పదు. దాన్ని నేను తప్పించుకోలేను.
  2. ఏదో ఒక రోజున నాకు వృద్ధాప్యం వస్తుంది. దాన్నుంచి తప్పించుకోవటం నాకు సాధ్యం కానిపని.
  3. ఏదో రోజున నన్ను మృత్యువు కబళిస్తుంది. దానినీ నేను ఆపలేను.
  4. నేను అమితంగా ప్రేమించి, నావి అనుకుంటున్న ఆస్తిపాస్తులన్నీ ఏదోరోజున నన్ను విడిచి వెళ్లేవే. అవి ఎప్పటికీ నా వద్దే ఉండేలా నేను చేయలేను.
  5. నా కర్మ ఫలితంగానే నేను ఉన్నాను. నేను చేసే మంచి, చెడు పనులకు నేను బాధ్యత వహించాల్సిందే.
    ఈ అంగుత్తరనికాయ మూలంగా మనిషి.. అహంకారాన్ని వీడి.. సాటి మనుషులను ప్రేమించగలడని బుద్ధుడు బోధించాడు. తానూ మిగిలిన మనుషుల వంటి వాడినేనే భావన మనసులోకి వస్తే.. మనిషి స్వార్థాన్ని, దుర్మార్గపుటాలోచనలకు దూరంగా ఉండగలుగుతాడని గౌతముడు భావించాడు.

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×