BigTV English

Tirumala Darshnam tokens : సామాన్య భక్తుల కోసం రూ. 300 టోకెన్లు

Tirumala Darshnam tokens : సామాన్య భక్తుల కోసం రూ. 300 టోకెన్లు

Tirumala Darshnam tokens : తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను గురువారం అంటే ఈ నెల 12 న టీటీడీ జారీ చేయబోతోంది. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్‌లో ఎప్పటిమాదిరిగానే ఎస్‌ఎస్‌డీ టోకెన్లు జారీ చేస్తారు . సామాన్య భక్తుల కోసం గతంలో ఆఫ్ లైన్ ఇచ్చే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లను కొంతకాలంగా ఆన్ లైన్ లో విడుదల చేస్తున్నారు.


వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా 10‌ రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం‌ కోసం జనవరి 1 నుంచి 11 వరకు టోకెన్లను టీటీడీ‌ జారీ చేసింది. ఇప్పుడు పెండింగ్‌లో ఉన్న వాటిని 12వ తేదీ నుంచి టోకెన్లను విడుదల చేస్తోంది. తిరుమల వెళ్లాలనుకునే భక్తుల ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ‌ నెల 31వ తారీఖు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లను ఫిబ్రవరి 12వ తారీఖు నుంచి రోజువారిగా 20 వేల చొప్పున జనవరి 9 నుంచి అనగా జారీ చేస్తున్నారు. భక్తులు https://tirupatibalaji.ap.gov.in వెబ్‌ లింక్‌లో టికెట్ పొందవచ్చు.


Tags

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×