E-Paper
Advertisement

Pakistan : లాహోర్ వదిలి పారిపోండి.. అమెరికా హెచ్చరిక

Pakistan : లాహోర్ వదిలి పారిపోండి.. అమెరికా హెచ్చరిక
Advertisement

Pakistan : పాకిస్తాన్‌కు చుక్కలు చూపిస్తోంది ఇండియా. మొన్న అర్థరాత్రి చిమ్మచీకట్లో మిస్సైళ్లతో మెరుపు దాడులు చేస్తే.. లేటెస్ట్‌గా సూర్యోదయం సమయంలో డ్రోన్లతో విరుచుకుపడింది. తెల్లారేసరికల్లా లాహోర్ విమానాశ్రయం, క్రికెట్ స్టేడియం బూడిద కుప్పగా మారింది. లాహోర్ ఎయిర్‌పోర్టుపై డ్రోన్లతో దాడి చేసింది ఇండియన్ ఆర్మీ. భారత్ దెబ్బకు లాహోర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ధ్వంసం అయింది. మన డ్రోన్ల ముందు.. ఆ చైనా మేడ్ HQ-9 వ్యవస్థ నిలవలేక పోయింది. లాహోర్ డిఫెన్స్ సర్వనాశనం. భారత్ దెబ్బ ఎట్టా ఉంటాదో ఇప్పుడు పాకిస్తాన్‌కు బాగా తెలిసొచ్చింది.

లాహోర్ ఎంతలా డ్యామేజ్ అయిందంటే.. వెంటనే అమెరికా నుంచి రియాక్షన్ వచ్చేంతలా. వెంటనే పాకిస్తాన్‌ను వీడి వెళ్లాలంటూ తమ పౌరులకు సూచించింది అమెరికా. లాహోర్‌కు మాత్రం అస్సలు వెళ్లకండి అని హెచ్చరించింది. ఇప్పటికే లాహోర్‌లో ఎవరైనా ఉంటే.. వాళ్లు వెంటనే నగరం విడిచి వెల్లాలని.. లేదంటే సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ఆదేశించింది అగ్రరాజ్యం. బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని.. ఇంటికే పరిమితం కావలని తెలిపింది. ఆ మేరకు పాక్‌లోని US కాన్సులేట్ ఓ ప్రకటన రిలీజ్ చేసింది.

Related News

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

Big Stories

Advertisement
×