BigTV English

China : భారత్‌ను దొంగదెబ్బ తీసిన కమాండర్‌కు చైనా సన్మానం..

China : భారత్‌ను దొంగదెబ్బ తీసిన కమాండర్‌కు చైనా సన్మానం..


China : 2020 భారత్ చైనా సరిహద్దులో గాల్వన్ లోయలో చైనాకు భారత్‌కు మధ్య భీకరమైన ఘర్షన జిరిగిన విషయం తెలిసిందే. అయితే అప్పటి ఘర్షణలో అక్కడున్న చైనీస్ ఆర్మీ కమాండర్ క్వి ఫబావోను చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఉన్నతంగా సత్కరించారు. భారత్ ఆర్మీని చైనా సేనలు దొంగదెబ్బ తీయడానికి ప్రధాన కారణం కూడా ఈ కామండరే కారణం. చైనాలో అత్యంత ప్రముఖులకు మాత్రమే చోటు ఉన్న కాంగ్రెస్ సమావేశాలకు కమాండర్ క్వి ఫబావోను ఆహ్వానించి మర్యాదలు చేశారు.

భారత్ చైనా సరిహద్దులో ఇరువైపుల నుంచి సైనికులు ఆయుధాలను ధరించకూడదు. కానీ చైనా సైనికులు ఆ నిబంధనలను అతిక్రమించి ఇనుప రాడ్లకు ఇనుప కంచెలను చుట్టు భారత సైనికులపై దాడికి దిగారు. చైనా లిబరేషన్ ఆర్మీ రెచ్చగొట్టడం వల్లే భారతీయ సేనలు కూడా ప్రతి దాడికి దిగాయి. ఈ చిన్న యుద్ధంలో 20 మంది భారత సైనికులు ప్రణాలు కోల్పోయారు. అటు చైనా సైనికులు మరింత సంఖ్యలో చనిపోయారు. భారత సేనలు వారికప్పుడు ధీటుగా సమాధానం చెప్పినా చైనా దీన్ని బయటకు రాకుండా చాకచక్యంగా వ్యవహరించింది. మొత్తం మృతి చెందిన చైనా సైనికుల సంఖ్యను బయట పెట్టలేదు.


Tags

Related News

California Murder: అమెరికాలో లైంగిక నేరస్థుడిని హత్య చేసిన భారతీయుడు.. వెబ్ సైట్ లో వెతికి, మారువేషంలో గాలించి మరీ

Netflix: H1-B వీసా ఫీజు పెంపుని సమర్థించిన నెట్ ఫ్లిక్స్ అధినేత..

Larry Ellison: నా ఆస్తుల్లో 95 శాతం పంచేస్తా.. ప్రపంచంలోనే సెకండ్ రిచెస్ట్ పర్సన్ ల్యారీ ఎల్లిసన్ కీలక ప్రకటన

Donald Trump: ఏడు నెలల్లో ఏడు యుద్ధాలు ఆపాను.. అందులో భారత్- పాక్ ఒకటి.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Hanuman Statue: హనుమంతుడి విగ్రహంపై ట్రంప్ పార్టీ నేత అనుచిత వ్యాఖ్యలు.. అమెరికా క్రైస్తవ దేశమా?

Afghan Boy: షిద్ధత్ సినిమా సీన్ రిపీట్.. విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని ఢిల్లీకి చేరిన అఫ్ఘాన్ బాలుడు

Ragasa Coming: భయంతో వణికిపోతున్న చైనా.. బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా ముంచుకొస్తున్న ముప్పు

Britain – China: అమెరికా వెళ్లాలంటే లక్ష డాలర్లు.. బ్రిటన్, చైనా కి మాత్రం ఫ్రీ ఫ్రీ ఫ్రీ

Big Stories

×