BigTV English

YCP Roja : మంత్రి రోజా పైన నిజంగా దాడి జరిగిందా..?

YCP Roja : మంత్రి రోజా పైన నిజంగా దాడి జరిగిందా..?

YCP Roja : విమానాశ్రయంలో తనపై జనసేన నేతలు దాడి చేశారని మంత్రి రోజా ప్రకటించారు. తనను చంపేందుకు కూడా ప్రయత్నించారని ఆమె మీడియాకు వివరించింది. మరోవైపు పోలీసులు వైకాపా నేతలు కలిసి జనసేన నేతలపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారని పవన్ కళ్యాన్ అన్నారు. ఈ అంశానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విశాఖ ఏయిర్‌పోర్టులో జనసేన నేతలతకు మంత్రి రోజా వేలు చూపిస్తూ హెచ్చరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే పవన్ కళ్యాన్ జనసేన నేతలతో కర్రలు ఇప్పించి దాడి చేయించారని వైకాపా నేతలు అంటున్నారు.


మంత్రి రోజా వేలు చూపించి బెదిరించడంపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వీడియోలో ఎవరు ఎవరిపై దాడి చేస్తున్నారో స్పష్టంగా తెలుస్తోందని అన్నారు. పవన్ కళ్యాన్‌ను అరెస్టు చేయించే ఉద్దేశ్యంతోనే కేసులు పెట్టినట్లు జనసేన నేతలు అంటున్నారు.


Tags

Related News

Drone At Srisailam: శ్రీశైలంలో మరోసారి డ్రోన్ కలకలం.. అదుపులో ఇద్దరు యువకులు

AP Assembly: సొంత అజెండాతో బొత్స.. జగన్‌ను అవమానిస్తున్నాడా?

RTC BUS: ఆర్టీసీ బస్సులో సీటు కోసం మహిళలు రచ్చ రచ్చ.. ఎక్కడంటే..!

AP Govt: డ్వాక్రా మహిళలకు ఏపీ శుభవార్త.. ఆ శ్రమ తగ్గినట్టే, ఇంటి నుంచే ఇకపై

Auto Driver Sevalo Scheme: అక్టోబర్ 4న ఖాతాల్లో రూ.15 వేలు.. మరో పథకానికి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్

AP Assembly Coffee Issue: ఏపీ శాసనమండలిలో ‘కాఫీ’ రగడ.. ప్రజా సమస్యలే లేవా?

PM Modi AP Tour: ఏపీలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. సీఎం, డిప్యూటీ సీఎంతో కలిసి కర్నూలులో భారీ ర్యాలీ

AP Legislative Council: ఏపీ శాసన మండలిలో వైసీపీ సభ్యుల నిరసన

Big Stories

×