E-Paper
Advertisement

YCP Roja : మంత్రి రోజా పైన నిజంగా దాడి జరిగిందా..?

YCP Roja : మంత్రి రోజా పైన నిజంగా దాడి జరిగిందా..?
Advertisement

YCP Roja : విమానాశ్రయంలో తనపై జనసేన నేతలు దాడి చేశారని మంత్రి రోజా ప్రకటించారు. తనను చంపేందుకు కూడా ప్రయత్నించారని ఆమె మీడియాకు వివరించింది. మరోవైపు పోలీసులు వైకాపా నేతలు కలిసి జనసేన నేతలపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారని పవన్ కళ్యాన్ అన్నారు. ఈ అంశానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విశాఖ ఏయిర్‌పోర్టులో జనసేన నేతలతకు మంత్రి రోజా వేలు చూపిస్తూ హెచ్చరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే పవన్ కళ్యాన్ జనసేన నేతలతో కర్రలు ఇప్పించి దాడి చేయించారని వైకాపా నేతలు అంటున్నారు.

మంత్రి రోజా వేలు చూపించి బెదిరించడంపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వీడియోలో ఎవరు ఎవరిపై దాడి చేస్తున్నారో స్పష్టంగా తెలుస్తోందని అన్నారు. పవన్ కళ్యాన్‌ను అరెస్టు చేయించే ఉద్దేశ్యంతోనే కేసులు పెట్టినట్లు జనసేన నేతలు అంటున్నారు.

Tags

Related News

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

Big Stories

Advertisement
×