E-Paper
Advertisement

Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం.. ఆస్తి, ప్రాణనష్టం ?

Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం.. ఆస్తి, ప్రాణనష్టం ?
Advertisement

Earthquake: ఇండోనేషియాలోని తలాడ్ దీవుల్లో భారీ భూకంపం సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున 2.18 నిమిషాలకు భూమి కంపించగా.. దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రతగా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్ సీఎస్) తెలిపింది. కాగా.. భూకంప కేంద్రాన్ని 80 కిలోమీటర్ల లోతులో గుర్తించారు. ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది.

కాగా.. ఇండోనేషియా, జపాన్ వంటి దేశాల్లో తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. ఈ ఏడాది ప్రారంభం రోజునే.. జపాన్ లో 7.6 తీవ్రతతో భూకంపం రాగా.. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. గడిచిన 8 సంవత్సరాల్లో ఈ భూకంపమే అక్కడ తీవ్రమైనదని అధికారులు వెల్లడించారు. ఈ ప్రకృతి విపత్తులో సుమారు 100 మంది మరణించగా.. 200 మందికిపైగా ప్రజల ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు. చాలా ప్రాంతాలు అంధకారంలో మగ్గాయి. భూకంపం అనంతరం పలు తీరప్రాంతాల్లో సునామీ కూడా సంభవించింది.

Related News

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

బీచ్‌లో గుండె గుభేల్.. నడినెత్తి మీద నుంచి దూసుకెళ్లిన యుద్ధ విమానాలు.. గాల్లోకి ఎగిరిన టెంట్లు!

Big Stories

Advertisement
×