E-Paper
Advertisement

Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం.. ఆస్తి, ప్రాణనష్టం ?

Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం.. ఆస్తి, ప్రాణనష్టం ?
Advertisement

Earthquake: ఇండోనేషియాలోని తలాడ్ దీవుల్లో భారీ భూకంపం సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున 2.18 నిమిషాలకు భూమి కంపించగా.. దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రతగా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్ సీఎస్) తెలిపింది. కాగా.. భూకంప కేంద్రాన్ని 80 కిలోమీటర్ల లోతులో గుర్తించారు. ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది.

కాగా.. ఇండోనేషియా, జపాన్ వంటి దేశాల్లో తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. ఈ ఏడాది ప్రారంభం రోజునే.. జపాన్ లో 7.6 తీవ్రతతో భూకంపం రాగా.. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. గడిచిన 8 సంవత్సరాల్లో ఈ భూకంపమే అక్కడ తీవ్రమైనదని అధికారులు వెల్లడించారు. ఈ ప్రకృతి విపత్తులో సుమారు 100 మంది మరణించగా.. 200 మందికిపైగా ప్రజల ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు. చాలా ప్రాంతాలు అంధకారంలో మగ్గాయి. భూకంపం అనంతరం పలు తీరప్రాంతాల్లో సునామీ కూడా సంభవించింది.

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×