E-Paper
Advertisement

Elon Musk: మస్క్ మరో కీలక నిర్ణయం.. ట్విట్టర్‌లో ఇక నో యాడ్స్

Elon Musk: మస్క్ మరో కీలక నిర్ణయం.. ట్విట్టర్‌లో ఇక నో యాడ్స్

Elon Musk: సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఆర్థిక నష్టాలతో సతమతమవుతోన్న ట్విట్టర్‌ను గట్టెక్కించేందుకు ఎలాన్ మస్క్ కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే 50 శాతం మంది ఉద్యోగులను తొలగించి, ట్విట్టర్ బ్లూ వంటి మార్పులను తీసుకొచ్చారు. అయినా కూడా నష్టాలు వెంటాడుతుండడంతో మరో కీలక ప్రకటన చేశారు మస్క్. ప్రకటనలు లేని ట్విట్టర్ వెర్షన్‌ను తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు ప్రకటించారు.

ట్విట్టర్‌లో ఇక ప్రకటనలు లేకుండా కొత్త సబ్‌స్క్రిప్షన్‌ను తీసుకురానున్నట్లు ప్రకటించారు. అయితే ఈ సబ్‌స్క్రిప్షన్ ధర మాత్రం కొంచెం ఎక్కువగానే ఉండనున్నట్లు వెల్లడించారు. ఎవరైతే ఈ సబ్‌స్క్రిప్షన్ తీసుకొంటారో వారికి ఎటువంటి ప్రకటనలు ఉండబోవని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.

Related News

Big Shock To Trump: ట్రంప్‌కు ఊహించని ఝలక్.. షాకిచ్చిన వార్ పవర్స్, ఆపరేషన్ ‘ఎపిక్ ఫ్యూరీ’ క్లోజ్

Kuwait Airport: ఇరాన్ మిస్సైళ్ల దాడులు.. కువైట్‌ ఎయిర్‌పోర్ట్ డ్యామేజ్, విమాన సర్వీసులు రద్దు

మరో బాంబ్‌ పేల్చిన అమెరికా.. భారత్‌పై అదనపు సుంకాలకు ప్రతిపాదన, ఏకంగా 12 శాతం

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ వరుస దాడులు, ఖేష్మ్ ద్వీపంపై

ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. ఇకపై మాటలు-చర్చల్లేవ్, హోర్మూజ్ జలసంధి మాటేంటి?

ఇరాన్‌లో ఇంటిపోరు మొదలైందా? అధ్యక్షుడు మసూద్‌ నిర్ణయం వెనుక, అసలేం జరుగుతోంది?

రూటు మార్చిన అమెరికా.. ఇరాన్‌పై మెరుపు దాడులు, రాడార్- డ్రోన్ వ్యవస్థలు డ్యామేజ్

హోర్ముజ్ జలసంధిలో హై టెన్షన్.. ఇరాన్ సైనిక క్యాంప్‌పై అమెరికా దాడి, కవ్వింపు చర్యలు డీల్ కోసమా?

Big Stories

×