BigTV English
Advertisement

Elon Musk: మస్క్ మరో కీలక నిర్ణయం.. ట్విట్టర్‌లో ఇక నో యాడ్స్

Elon Musk: మస్క్ మరో కీలక నిర్ణయం.. ట్విట్టర్‌లో ఇక నో యాడ్స్

Elon Musk: సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఆర్థిక నష్టాలతో సతమతమవుతోన్న ట్విట్టర్‌ను గట్టెక్కించేందుకు ఎలాన్ మస్క్ కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే 50 శాతం మంది ఉద్యోగులను తొలగించి, ట్విట్టర్ బ్లూ వంటి మార్పులను తీసుకొచ్చారు. అయినా కూడా నష్టాలు వెంటాడుతుండడంతో మరో కీలక ప్రకటన చేశారు మస్క్. ప్రకటనలు లేని ట్విట్టర్ వెర్షన్‌ను తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు ప్రకటించారు.


ట్విట్టర్‌లో ఇక ప్రకటనలు లేకుండా కొత్త సబ్‌స్క్రిప్షన్‌ను తీసుకురానున్నట్లు ప్రకటించారు. అయితే ఈ సబ్‌స్క్రిప్షన్ ధర మాత్రం కొంచెం ఎక్కువగానే ఉండనున్నట్లు వెల్లడించారు. ఎవరైతే ఈ సబ్‌స్క్రిప్షన్ తీసుకొంటారో వారికి ఎటువంటి ప్రకటనలు ఉండబోవని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.


Related News

United States: డయాబెటిస్‌, ఒబెసిటీ ఉంటే.. అమెరికా వీసా కష్టమే!

Crime News: 10 మంది రోగులను చంపేసిన నర్స్.. కావాలనే అలా చేశాడట, ఎందుకంటే?

Nvidia: ఎన్విడియా పై చైనా నిషేధం.. భారత్ స్టార్టప్ లకు ఇలా కలిసొస్తోంది..

New York First Lady: న్యూయార్క్ ఫస్ట్ లేడీ రామా దువ్వాజి ఎంత ఫేమస్సో తెలుసా?

America News: అమెరికాలో ఎన్నికలు.. అధికార పార్టీకి ఝలక్, వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌గా హైదరాబాద్ మహిళ

NYC Mayor Election-2025: న్యూయార్క్‌ మేయర్ ఎన్నికలు..ట్రంప్‌కు ఝలక్, భారతీయడికే పీఠం

H1B Visa VS EB5 Visa: పర్మినెంట్‌‌గా అమెరికాలోనే.. ఈ వీసాపై ఇండియన్స్ కన్నేశారా?

Plane Crash: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన మరో విమానం.. స్పాట్‌లో 14 మంది

Big Stories

×