E-Paper
Advertisement

Tirumala : ఈ ఏడాది తిరుమలలో రెండు బ్రహ్మోత్సవాలు.. ఎప్పుడంటే..?

Tirumala : ఈ ఏడాది తిరుమలలో రెండు బ్రహ్మోత్సవాలు.. ఎప్పుడంటే..?
Advertisement

Tirumala : తిరుమల శ్రీవారి భక్తలకు శుభవార్త. శ్రీనివాసుడి సన్నిధిలో ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. సెప్టెంబర్ 18 నుంచి 26 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. సెప్టెంబర్ 18న ధ్వజారోహణంతో వేడుకలు ప్రారంభమవుతాయి.

సెప్టెంబర్ 22న గరుడవాహన సేవ, 23న స్వర్ణరథం, 25న రథోత్సవం, 26న చక్రస్నానం, ధ్వజావరోహణం నిర్వహిస్తారు. దీంతో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 15 నుంచి 23 వరకు నిర్వహించనున్నారు. అక్టోబర్ 19న గరుడ వాహనసేవ, 22న స్వర్ణరథం, 23న చక్రస్నానం నిర్వహిస్తారు.

Advertisement

బ్రహ్మోత్సవాల సమయంలో సెప్టెంబర్ 18 నుంచి 26 వరకు, అక్టోబర్ 15 నుంచి 23 వరకు అష్టదళ పాదపద్మారాధన, తిరుప్పావడ, ఊంజల్‌ సేవ, కల్యాణోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్ద చేసింది. ముందుగా ఆర్జిత బ్రహ్మోత్సవం సేవా టికెట్లు బుక్‌ చేసుకున్న భక్తులను మాత్రం నిర్దేశిత వాహన సేవకు అనుమతిస్తారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల అంకురార్పణ రోజు అక్టోబర్ 14న సహస్ర దీపాలంకార సేవ నిర్వహించరు.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×