E-Paper
Advertisement

RBI : అందుకే రూ. 2 వేల నోటు ఉపసంహరణ.. రూ. 50 వేల డిపాజిట్ కు పాన్ తప్పనిసరి.. ఆర్బీఐ క్లారిటీ..

RBI : అందుకే రూ. 2 వేల నోటు ఉపసంహరణ.. రూ. 50 వేల డిపాజిట్ కు పాన్ తప్పనిసరి.. ఆర్బీఐ క్లారిటీ..

RBI : రూ. 2 వేల నోట్ల మార్పిడిపై బ్యాంకు ఖాతాదారుల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా రూ.50,000 కంటే ఎక్కువ మొత్తంలో చేసే డిపాజిట్లకు పాన్‌ సమర్పించాలనే నిబంధన ఎప్పటి నుంచో ఉందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ గుర్తు చేశారు. అదే నిబంధన రూ.2 వేల నోట్ల డిపాజిట్లకూ వర్తిస్తుందన్నారు.

నగదు నిర్వహణలో భాగంగానే రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నామని శక్తికాంత్ దాస్‌ వెల్లడించారు. 2016లో నోట్ల రద్దు తర్వాత వ్యవస్థలోకి వేగంగా నగదును చొప్పించడానికే రూ.2 వేల నోటును తీసుకొచ్చినట్లు వివరించారు. నోట్ల మార్పిడికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని బ్యాంకులకు మార్గదర్శకాలు జారీ చేశామని వివరించారు.

సెప్టెంబర్ 30 నాటికి చాలా వరకు రూ.2 వేల నోట్లు ఖజానాకు చేరతాయని తాము ఆశిస్తున్నామని శక్తికాంత్ దాస్‌ తెలిపారు. నోట్ల మార్పిడి సమయంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఆర్‌బీఐ చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. కొందరు వ్యాపారులు కొంత కాలం నుంచే రూ.2 వేల నోట్లను స్వీకరించడంలేదన్నారు. ఉపసంహరణ ప్రకటన తర్వాత అది మరింత ఎక్కువై ఉంటుందని అభిప్రాయపడ్డారు.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×