E-Paper
Advertisement

Stock market: వారాంతంలో నష్టాల్లో ముగిసిన మార్కెట్లు!

Stock market: వారాంతంలో నష్టాల్లో ముగిసిన మార్కెట్లు!
Advertisement

Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వారాంతంలో నష్టాల్లో ముగిశాయి. మధ్యాహ్నం వరకు ఊగిసలాటలో కొనసాగిన సూచీలు.. ఆ తర్వాత పూర్తిగా నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు సూచీలపై ప్రభావం చూపాయి. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 236.66 పాయింట్లు నష్టపోయి 60621.77 వద్ద ముగిసింది. నిఫ్టీ 80.2 పాయింట్ల నష్టంతో 18027.65 వద్ద క్లోస్ అయింది. డాలరుతో రూపాయి మారకపు విలువ రూ.81.18 వద్ద ఉంది.

టీసీఎస్, రిలయన్స్, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, మారుతి, బజాజ్ ఆటో, సన్‌ఫార్మా, భారతి ఎయిర్‌టెల్, హీరోమోటార్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోల్ ఇండియా, యాక్సిక్ బ్యాంక్, పవర్ గ్రిడ్, ఓఎన్‌జీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

Related News

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

వర్షాకాలంలో మొక్కజొన్న తినే.. అలవాటు ఉందా?

Big Stories

Advertisement
×