E-Paper
Advertisement

Main Entrance : ప్రధాన ద్వారం దగ్గర చేయకూడని పనులు

Main Entrance : ప్రధాన ద్వారం దగ్గర చేయకూడని పనులు
Advertisement

Main Entrance : గడప అంటే లక్ష్మీదేవి. అందుకే లక్ష్మికి ఇష్టమైన పసుపుతో గుమ్మాన్నిఅలుకుతారు. మంగళకరమైన కుంకమ బొట్టు పెడుతుంటారు. అసుర సంధ్య వేళ శ్రీమహావిష్ణువు నరసింహావతారం ఎ్తి ఉగ్రుడై హిరణ్య కశిపుడిని సంహరించాడు అలాంటి గడప శ్రీ మహావిష్ణువు స్థానం. కాబట్టిగడపకు వారానికి ఒకసారైనా పసుపు రాసి కుంకమ బొట్టు పెట్టడం మంచిది. ఒకవేళ వీలు కాకపోతే పండుగ రోజుల్లో అయినా పసుపు రాయాలి. ఈవిధంగా చేయటం వల్ల లక్ష్మీదేవి ఇంటిలో ఉంటుంది. ఎటువంటి దుష్టశక్తులు రావు.

పూర్వం రోజుల్లో పాములెక్కువ తిరుగుతుండేవి. రక్షణగా కూడా పసుపును గుమ్మాలకూ, గడపకూ పట్టించే వారు. పసుపు ఘాటుకు పాములాంటి విష క్రిములు లోపలికి రాలేవు. గుమ్మానికి పసుపు రాసి కుంకమ బొట్లు పెట్టడం ద్వారా గురు,శుక్రులు మనకు అనుకూలంగా ఉంటారు.

Advertisement

పసుపు రాసే సంప్రదాయం పాటించే ఆడపిల్లలకు ఆలస్యం కాకుండా పెళ్లిళ్లు జరుగుతాయి. మంచి వరుడు వస్తాడు. అలాంటి గృహిణిని భర్త ఎన్నడూ కష్టపెట్టడు. పెళ్లైన మహిళలను గడపను గౌరీస్వరూపంగా భావిస్తుంటారు. అలాంటి గుమ్మాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. గుమ్మాన్ని తొక్కకూడదు. వాటికి చీపురు లాంటివి అంటించరాదు. ఇలా మన ఇంట్లో ఉన్న గుమ్మాన్ని శుభ్రంగా ఉంచుకుంటూ పూజ చేస్తే ఇంట్లో దరిద్రం ఉండదు.

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×