E-Paper
Advertisement

Mahesh Babu: అప్పుడు మాస్టర్ మహేష్ బాబు తీసుకున్న రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవుతారు..

Mahesh Babu: అప్పుడు మాస్టర్ మహేష్ బాబు తీసుకున్న రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవుతారు..
Advertisement

Mahesh Babu: మహేష్ బాబు తన 14వ ఏటనే ‘కొడుకు దిద్దిన కాపురం’ వంటి చిత్రాల్లో బాలనటుడిగా (మాస్టర్ మహేష్) అద్భుత నటన కనబరిచారు. అప్పట్లో ఒక చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఆయన అందుకున్న రెమ్యూనరేషన్ దాదాపు రూ. 30 లక్షల వరకు ఉండటం అప్పట్లో ఒక పెద్ద సంచలనం. తాజాగా ఓ ప్రముఖ దిన పత్రిక ప్రచురించిన ఆర్టకల్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. అందులో మహేష్ తన తన స్టార్డమ్ కోసం తెలుసుకుని ఏం చెప్పాడన్నది మహేష్ అభిమానుల్లో ఇప్పుడు ఆసక్తిగా మారింది. అప్పట్లోనే రూ. 30 లక్షలు అంటే చాలా ఎక్కువ పెద్ద హీరోతో పాటు సమానంగా రెమ్యూనరేషన్ తీసుకున్నాడు అంటే మహేష్ స్టామినా ఏంటో అర్థం అవుతోంది. ప్రస్తుంతం మహేష్ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ‘వారణాసి’ సినిమాలో నటిస్తున్నారు.

Read also-Priyanka Chopra: తెలుగు భాషపై గ్లోబల్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్.. ఆయన లేకుంటే?

Advertisement

ఇప్పుడు రాజమౌళి చిత్రంతో ఆయన ప్రయాణం కొన్ని వందల కోట్లకు చేరుకుంది. తాజా సమాచారం ప్రకారం, ‘వారణాసి’ సినిమా కోసం మహేష్ బాబుకు అందుతున్న పారితోషికం గురించి రెండు రకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. రాజమౌళి సినిమాలు ఎక్కువ సమయం తీసుకుంటాయి కాబట్టి, మహేష్ ఈ సినిమా కోసం సంవత్సరానికి రూ. 50 కోట్ల చొప్పున మూడు సంవత్సరాల ఒప్పందం చేసుకున్నట్లు టాక్. అంటే మొత్తం రూ. 150 కోట్లు గ్యారెంటీగా అందుతాయి. ఈ చిత్రం రూ. 1000 – 1500 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. దీని వల్ల మహేష్ బాబు, రాజమౌళి ఇద్దరూ కేవలం రెమ్యూనరేషన్ మాత్రమే కాకుండా, సినిమా లాభాల్లో దాదాపు 25% నుండి 40% వరకు వాటా తీసుకోబోతున్నారని సమాచారం. ఈ లెక్కన సినిమా హిట్ అయితే ఆయన పారితోషికం మీరు అన్నట్లుగా రూ. 200 కోట్లు దాటి రూ. 270 కోట్ల మార్కును తాకే అవకాశం ఉంది. ఇది నిజమైతే, దేశంలోనే అత్యధిక పారితోషికం అందుకున్న నటుడిగా మహేష్ రికార్డు సృష్టిస్తారు.

Read also-Actro Sudharshan : సినిమాల్లోకి రాకముందు నటుడు సుదర్శన్ ఏం చేసేవాడో తెలుసా..?

Advertisement

ఈ చిత్రం అడ్వెంచర్, మిథాలజీ మరియు టైమ్ ట్రావెల్ కలయికగా సాగనుంది. మహేష్ బాబు ఇందులో ‘రుద్ర’ అనే అన్వేషకుడి పాత్రలో కనిపిస్తారు. గ్లోబల్ ఆడియన్స్ కోసం ప్రియాంక చోప్రా (మందాకిని పాత్రలో) విలన్‌గా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండగా, ఈ చిత్రాన్ని పూర్తిస్థాయిలో IMAX ఫార్మాట్‌లో చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్లు ఎవ్వరూ చేయిన విధంగా మొదలెట్టుశారు మూవీ టీం. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఏప్రియల్ 7, 2027 విడుదలయ్యేందుకు సిద్ధం అవుతోంది. ఈ సినిమా విడుదల కోసం మహేష్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×