E-Paper
Advertisement

Chhattisgarh Encounter: దద్ధరిల్లిన దండకారణ్యం.. 29 మంది మావోయిస్టులు హతం

Chhattisgarh Encounter: దద్ధరిల్లిన దండకారణ్యం.. 29 మంది మావోయిస్టులు హతం

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. కాంకేర్ జిల్లాలో భద్రతా బలగాలకు- మావోయిస్టులకు మధ్య భీకర పోరు జరిగింది. ఈ కాల్పుల్లో 29 మంది మావోయిస్టులు హతమైనట్లు సమాచారం. కాగా కాల్పులు జరిగిన ప్రదేశంలో భద్రతా బలగాలు 4 ఏకే 47లు, పెద్ద ఎత్తున ఆయుధాలు, మందు గుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు.

కాగా ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు పోలీసులు గాయపడ్డారని కాంకేర్ జిల్లా ఎస్పీ తెలిపారు. జిల్లాలోని ఛోటేభేతియా అటవీ ప్రాంతంలో మావోల కదలికలు ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు కూంబింగ్ చేపట్టారు. దీంతో మావోలు తారసపడగా ఇరు వర్గాలు భీకర కాల్పులు జరపడంతో పెద్ద ఎత్తున మావోలు హతమయ్యారని సమాచారం.

10 మంది మృతదేహాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఎన్‌కౌంటర్‌లో టాప్ కమాండర్లు శంకర్‌రావు, లలిత ఉన్నట్లు సమాచారం. అటు మృతిచెందిన మావో కమాండర్ శంకర్‌రావు‌పై రూ. 25 లక్షల రివార్డ్ ఉంది.

Tags

Related News

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

Big Stories

×