E-Paper
Advertisement

Chhattisgarh Encounter: దద్ధరిల్లిన దండకారణ్యం.. 29 మంది మావోయిస్టులు హతం

Chhattisgarh Encounter: దద్ధరిల్లిన దండకారణ్యం.. 29 మంది మావోయిస్టులు హతం
Advertisement

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. కాంకేర్ జిల్లాలో భద్రతా బలగాలకు- మావోయిస్టులకు మధ్య భీకర పోరు జరిగింది. ఈ కాల్పుల్లో 29 మంది మావోయిస్టులు హతమైనట్లు సమాచారం. కాగా కాల్పులు జరిగిన ప్రదేశంలో భద్రతా బలగాలు 4 ఏకే 47లు, పెద్ద ఎత్తున ఆయుధాలు, మందు గుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు.

కాగా ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు పోలీసులు గాయపడ్డారని కాంకేర్ జిల్లా ఎస్పీ తెలిపారు. జిల్లాలోని ఛోటేభేతియా అటవీ ప్రాంతంలో మావోల కదలికలు ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు కూంబింగ్ చేపట్టారు. దీంతో మావోలు తారసపడగా ఇరు వర్గాలు భీకర కాల్పులు జరపడంతో పెద్ద ఎత్తున మావోలు హతమయ్యారని సమాచారం.

Advertisement

10 మంది మృతదేహాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఎన్‌కౌంటర్‌లో టాప్ కమాండర్లు శంకర్‌రావు, లలిత ఉన్నట్లు సమాచారం. అటు మృతిచెందిన మావో కమాండర్ శంకర్‌రావు‌పై రూ. 25 లక్షల రివార్డ్ ఉంది.

Tags

Related News

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

Big Stories

Advertisement
×