Odisha Train Accident:
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు
ఒడిషా రైలు ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉండొచ్చని మమతా అనుమానం
కేంద్రం సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్
- Advertisement -
ఒడిషా వెళ్లి ఘటనాస్థలాన్ని పరిశీలించిన సీఎం మమతా బెనర్జీ
బాధితులను, క్షతగాత్రులను ఆదుకుంటామని హామీ
ఇది రాజకీయాలు చేసే సమయం కాదు..
బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని కోరిన బెంగాల్ సీఎం
- Advertisement -
ఘటనలో ఇప్పటి వరకు 280మందికి పైగా మృతి
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
రైలు బోల్తాతో వెయ్యి మందికి పైగా క్షతగాత్రులు
రెండు రైళ్లల్లో 200 మంది వరకూ తెలుగువాళ్లు ఉండే ఛాన్స్
- Advertisement -