E-Paper
Advertisement

Bihar Major Road Accident : బిహార్‌లో పాదచారులపైకి దూసుకెళ్లిన ట్రక్.. 12 మంది దుర్మరణం..

Bihar Major Road Accident : బిహార్‌లో పాదచారులపైకి దూసుకెళ్లిన ట్రక్.. 12 మంది దుర్మరణం..

Bihar Major Road Accident : బీహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వైషాలీ నగర సమీపంలోని మహ్నర్ లో….. పాదచారులపైకి ట్రక్కు దూసుకెళ్లింది. దీంతో పన్నెండు మంది అక్కడికక్కడే చనిపోయారు. వీరిలో చిన్నారులు ఎక్కువ మంది ఉన్నారు. మద్యం మత్తులో ట్రక్కు నడిపంచాడా లేదా బ్రేక్ ఫెయిల్ అయ్యిందా లేదంటే అతి వేగం వల్ల ప్రమాదం జరిగిందా అనేదానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ట్రక్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. బాధిత కుటుంబసభ్యుల రోదనలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. విచారంపై ప్రధాని మోది దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయ పడిన వారికి 50వేలను ప్రకటించారు ప్రధాని మోదీ.

ఈ దుర్ఘటనపై రాష్ట్రపతి ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జరిగిన ప్రమాదం బాగా కలచివేస్తుందని అన్నారు. స్థానిక ఆర్జేడీ ఎమ్మెల్యే ముఖేష్ రౌషన్ ప్రమాదం జరిగిన వెంటనే సంఘనా స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే స్పాట్‌లో 9 మంది అక్కడిక్కడే మృతి చెందారు. పెళ్లికి సంబంధించిన వేడుక జరుగుతున్నప్పుడు ట్రక్ అక్కడున్న వారిపై దూసుకెళ్లిందని వైషాలి నగర ఎస్‌పి తెలిపారు.

Tags

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×