BigTV English

Bihar Major Road Accident : బిహార్‌లో పాదచారులపైకి దూసుకెళ్లిన ట్రక్.. 12 మంది దుర్మరణం..

Bihar Major Road Accident : బిహార్‌లో పాదచారులపైకి దూసుకెళ్లిన ట్రక్.. 12 మంది దుర్మరణం..

Bihar Major Road Accident : బీహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వైషాలీ నగర సమీపంలోని మహ్నర్ లో….. పాదచారులపైకి ట్రక్కు దూసుకెళ్లింది. దీంతో పన్నెండు మంది అక్కడికక్కడే చనిపోయారు. వీరిలో చిన్నారులు ఎక్కువ మంది ఉన్నారు. మద్యం మత్తులో ట్రక్కు నడిపంచాడా లేదా బ్రేక్ ఫెయిల్ అయ్యిందా లేదంటే అతి వేగం వల్ల ప్రమాదం జరిగిందా అనేదానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ట్రక్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. బాధిత కుటుంబసభ్యుల రోదనలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. విచారంపై ప్రధాని మోది దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయ పడిన వారికి 50వేలను ప్రకటించారు ప్రధాని మోదీ.


ఈ దుర్ఘటనపై రాష్ట్రపతి ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జరిగిన ప్రమాదం బాగా కలచివేస్తుందని అన్నారు. స్థానిక ఆర్జేడీ ఎమ్మెల్యే ముఖేష్ రౌషన్ ప్రమాదం జరిగిన వెంటనే సంఘనా స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే స్పాట్‌లో 9 మంది అక్కడిక్కడే మృతి చెందారు. పెళ్లికి సంబంధించిన వేడుక జరుగుతున్నప్పుడు ట్రక్ అక్కడున్న వారిపై దూసుకెళ్లిందని వైషాలి నగర ఎస్‌పి తెలిపారు.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×