BigTV English

Virudhunagar : బాణసంచా కేంద్రంలో భారీ పేలుడు.. నలుగురు సజీవదహనం

Virudhunagar : బాణసంచా కేంద్రంలో భారీ పేలుడు.. నలుగురు సజీవదహనం

Virudhunagar Firecrakers Factory Blast : తమిళనాడులోని బాణసంచా తయారీకేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. విరుదునగర్ జిల్లాలోని సత్తూర్ కు సమీపంలో బందువార్ పట్టిలో ఉన్న బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు సజీవదహనమవ్వగా.. పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది.


ప్రమాదంపై సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు, వైద్య సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. భారీ పేలుడుకు బాణసంచా కేంద్రమంతా నేలమట్టమవ్వడంతో మృతుల సంఖ్య పెరగవచ్చని అంచనా వేశారు. ఘటనపై సత్తూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Tags

Related News

Medical Seats Hike: దేశ వ్యాప్తంగా 10 వేల మెడికల్ సీట్ల పెంపు.. కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

Railway Employees Bonus: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 78 రోజుల పండుగ బోనస్ ప్రకటించిన కేంద్రం

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి

JammuKashmir News: లడక్‌కు రాష్ట్ర హోదా కోసం ఆందోళనలు.. బీజేపీ ఆఫీసుకు నిప్పు

UP News: విద్యా అధికారిని కొట్టిన హెచ్ఎం.. 5 సెకన్లలో 4 సార్లు బెల్టుతో ఎడాపెడా, ఆపై సస్పెండ్

Maoists: ఆపరేషన్ కగార్ తర్వాత ఏం జరుగుతోంది..? ముఖ్యంగా తెలుగు వారిపైనే స్పెషల్ ఫోకస్..!

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Air India: బెంగళూరు ఫ్లైట్ హైజాక్‌కు ప్రయత్నం? ఒకరి అరెస్ట్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

Big Stories

×